PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణములో బి ఆర్ ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణములో మంజూరైన 10 కోట్ల పనులను రెండేళ్లుగా ఎందుకు నిలిపివేశారు? మహిళలకు నెలకు రూ. 2500 ఏవి? తులం బంగారం ఏది? – మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి బీఆర్ఎస్ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక కావాలి – కారు గుర్తుకు ఓటేసి బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి రేవంత్ సర్కార్‌ను నిలదీసిన మాజీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముధోల్ మండలంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ భూమి పూజ…

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి ముధోల్ మండలంలోని బ్రహ్మన్ గావ్ గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, అలాగే మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు.అదేవిధంగా, గన్నోర గ్రామంలో రూ.40 లక్షల నిధులతో పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణానికి, ఎడ్ బిడ్ గ్రామంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి రూ.10 లక్షల నిధులతో భూమి పూజ కార్యక్రమాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామపంచాయతీలో విద్యుత్ స్తంభాల కొరత – ఏఈకి మెమోరాండం అందజేత

పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 06,అశ్వాపురం: అశ్వాపురం మండలం, అశ్వాపురం గ్రామపంచాయతీ పరిధిలో అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ లైన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై స్పందించిన గ్రామపంచాయతి సర్పంచ్ మరియు ఉపసర్పంచ్ ఈరోజు అశ్వాపురం మండల విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ అనుదీప్ కి మెమోరాండం అందజేశారు. గ్రామపంచాయతీలలో కొత్తగా ఏర్పడిన కాలనీలు, వ్యవసాయ ప్రాంతాలు, నివాస ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు లేకపోవడం వల్ల కరెంటు సరఫరా సక్రమంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాదకరంగా మారిన అక్రమ ఐదు కేజీల గ్యాస్ సిలిండర్ ఫిల్లింగ్

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 7 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఇండస్ట్రీ ఏరియాగా ఎంతో అభివృద్ధి చెందుతున్న ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అక్రమంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు పైన నామమాత్రపు దాడులతో సరిపెట్టుకుంటున్న ప్రభుత్వం అధికార యంత్రాంగం 5 కేజీల అక్రమ గ్యాస్ సిలిండర్లు కు ఫిల్లింగ్ జరుగుతుందో మహా ప్రభు అని వార్త ప్రచురించగా ఆ వార్తను చూసి నామమాత్రపు దాడులు నిర్వహించారు ఆ షాప్ ఉన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అడవి పంది దాడిలో వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు గాంధారి 07/02/26 గాంధారి మండలం హేమ్లా నాయక్ తండాకు చెందిన గుగులోతు సుభాష్ అనే వ్యక్తి మొన్న సాయంత్రం వాళ్ల తాండాకు చెందిన ఒక వ్యక్తి యొక్క భార్య తప్పుకోవడంతో గౌరారం శివారులో గల అడవుల్లో వెతకడానికి వెళ్లగా అక్కడ అడవి పంది దాడి చేయగా మెడపైన తీవ్ర రక్త గాయం జరిగి చనిపోయినట్టుగా అతని భార్య మంజుల ఫిర్యాదు ఇవ్వనైనది.కానీ ఇట్టి మృతి పైన పోలీసులకి ఉన్న అనుమానంతో గౌరారం అడవులలో నేరo

Scroll to Top