PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మనందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ

కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షానే నిలుస్తుంది కాంగ్రెస్ ను గెలిపించండి…అభివృద్ధికి బాటలు వేయండి 15 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్ {పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి 6 మక్తల్} మక్తల్ మున్సిపల్ 15వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోళ్ల సంధ్య వెంకటేష్. గెలుపే లక్ష్యంగా జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వ్యాప్తంగా ఇంటింటి ప్రచారాన్ని కొనసాగించారు.వార్డులోని వివిధ కాలనీల్లో పర్యటించి ప్రజలతో మమేకమై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కేంద్ర బడ్జెట్ పై హర్షం వ్యక్తం చేసిన బీజేపీ వెంకటరెడ్డినూతన బడ్జెట్ మధ్యతరగతి కుటుంబాలకి ఊరట

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 5 2026 ముమ్మిడివరం ప్రతినిధి బడ్జెట్-2026 లో మధ్యతరగ ప్రజలు, వేతన జీవులకు కీలక ఊరట లభించనుందని బీజేపీ ముమ్మిడివరం మార్కెటింగ్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి హర్షం వ్యక్తం చేసారు. దేశ చరిత్రలో తొలిసారిఆదివారం రోజున కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ సీతారామన్ వరుసగా 9వసారి యూనియన్ బడ్జెట్ను ప్రవేశపెట్టి రికా సృష్టించారని, కొత్త పన్ను విధానంలో ప్రాథమిక మినహాయింపు పరిమితిని లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కృత్రిమ మేధస్సు రంగ నిపుణులు సంతోష్ శాస్త్రి కర్రా, శ్రీలలితలకు ప్రతిష్ఠాత్మక ప్రపంచ కృత్రిమ మేధస్సు సదస్సుకు ఆహ్వానం

పయనించే ఫిబ్రవరి 5 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ అమలాపురం వాస్తువులకు న్యూఢిల్లీ: కృత్రిమ మేధస్సు లో విశేష సేవలు అందిస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన శాస్త్రవేత్త సంతోష్ శాస్త్రి కర్రా, అలాగే శ్రీలలిత కి, ప్రతిష్ఠాత్మక ప్రపంచ కృత్రిమ మేధస్సు ప్రభావ సదస్సు 2026 ఆహ్వానం లభించింది.దేశీయంగా మరియు అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు భవిష్యత్ దిశ, పరిశ్రమలలో ఆధునిక సాంకేతిక మేధస్సు వినియోగ విధానాలు, బాధ్యతాయుత సాంకేతిక అమలు, పరిపాలనా విధానాలు, అలాగే సమాజంపై సాంకేతిక పరిణామాల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ పట్టణం అభివృద్ధికి కేరాఫ్ బి.ఆర్.ఎస్అడ్రస్ పార్టీ

పయనించి సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికలొస్తేనే కాంగ్రెస్ కు అభివృద్ధి గుర్తుకొస్తదా?* 200 కోట్లతో భీంగల్ రూపురేఖలు మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే..ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులు మల్లెల అనుపమ ప్రసాద్ (12 వార్డ్), అస్లాం (7 వ వార్డ్) రాజునాయక్ (11 వార్డ్) లను గెలిపించండి..*భీంగల్ :భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధి బి ఆర్ ఎస్ ప్రభుత్వంతోనే సాధ్యమైందని, గత రెండేళ్లుగా కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహణ

అధ్యక్షత వహించిన సర్పంచ్ సదర్ లాల్ పయనించే సూర్యుడు, ఫిబ్రవరి 5, అశ్వాపురం: ఈ రోజు అశ్వాపురం గ్రామ పంచాయతీలో సర్పంచ్ బానోత్ సదర్ లాల్ అధ్యక్షతన గ్రామసభను విజయవంతంగా నిర్వహించారు. ఈ సమావేశానికి గ్రామ స్థాయి అధికారులు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ టీచర్లు, స్కూల్ హెచ్ఎంలు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, రెవెన్యూ అధికారులు తదితరులు హాజరై గ్రామాభివృద్ధి అంశాలపై చర్చించారు.ఈ గ్రామసభలో గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇరవై ఒక్క మంది పారిశుద్ధ్య కార్మికులకు శానిటేషన్

Scroll to Top