PS Telugu News
Epaper

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పారిశుద్ధ్య పనులు షురూ

ముమ్మరంగా పారిశుధ్య పనులు గార్ల ఒడ్డు సర్పంచ్ భూక్య నర్సి లాలు నాయక్ సిసి రోడ్డు పనుల నిర్మాణం చేపట్టడం జరిగింది పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం గార్ల ఒడ్డు గ్రామంలోని మురుగు కాల్వల్లోని పూడిక మట్టి తీస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిలు మరియు కూలీలు నూతన సర్పంచ్ భూక్య నర్సి లాలూ నాయక్ తమ గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. మొదటి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దశదిన కర్మ కార్యక్రమం లో చేయూత ఆర్థిక సహాయం

సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ పయనించే సూర్యుడు ఫిబ్రవరి 05 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం రేపల్లె వాడ గ్రామానికి చెందిన అజ్మీర కుమార్ సతీమణి అజ్మీర కవిత దశదినకర్మ కార్యక్రమాల్లో రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు నిమ్మల నరేందర్, అజ్మీర బాలకృష్ణ, భూక్యా నరసింహారావు అజ్మీర బద్రు బద్దెల భాగ్యరాజు తంబళ్ల సామేలుఅజ్మీర గణేష్ రాచబంటి అబి యాదవ్ . పాల్గొని వారి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోరిన కోరికలు తీర్చే గున్నేపల్లి శ్రీసత్తెమ్మ తల్లి

నేటి నుంచి అమ్మవారి జాతర మహోత్సవాలు పయనించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కోరిన కోరికలు తీర్చే చల్లని తల్లిగా పేరొందిన గున్నేపల్లి శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈనెల 4వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఘనంగా జరగను న్నాయి. ఇప్పటికే ఆలయం వద్ద భారీ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసి ఐదు రోజులు పాటు రాత్రి వేళ సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నిరంగాలను సంతృప్తిపరిచిన కేంద్ర బడ్జెట్

పయ నించే సూర్యుడు ఫిబ్రవరి 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావుకేంద్ర బడ్జెట్పై మాట్లాడుతూ, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తి పరిచేలా ఉందని అన్నారు.కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన నిధులు కేటాయించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఏపీ గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ.500.99 కోట్లు, పట్టణ త్రాగునీటి సరఫరా మరియు మురుగు నీటి పారుదల నిర్వహణకు రూ.800

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఒక చారిత్రాత్మికం కేంద్ర బడ్జెట్__ఎమ్మెల్యే సుబ్బరాజు( బుచ్చిబాబు)

పయ నించే ఫిబ్రవరి 3 ముమ్మిడివరం ప్రతినిధి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చరిత్ర ఆత్మ కమిటీ ఇది అన్ని వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరే విధంగా ఉందని ముమ్మిడివరం నియోజవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు. కేంద్ర బడ్జెట్ పై ఆయన మాట్లాడుతూ దేశాన్ని 2047 నాటికి వికసిత్ భారత్‌గా తీర్చిదిద్దే దిశగా ఉందని, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక చారిత్రాత్మక మైలురాయిగా

Scroll to Top