PS Telugu News
Epaper

నకిలీ పురుగుల మందుల తయారీ కేంద్రం పై దాడి..

📅 25 Oct 2025 ⏱️ 6:43 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 25 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పురుగుల మందు తయారు చేస్తున్న ఐ కేంద్రంపై ఐజ పోలీసులు మరియు మండల అగ్రికల్చర్ ఏఈఓ జనార్దన్ రావు తనిఖీ చేపట్టారు పట్టణ ఎస్సై శ్రీనివాసరావు ఐజ ఆలస్యంగా తెలుగులోకి రావడంతో సమాచారం మేరకు స్థానిక పట్టణ ఎస్ ఐ అగ్రికల్చర్ ఏవో జనార్దన్ రావు రైతులను ఇలా నకిలీ మందులు తయారుచేసి మోసం చేయడం నేరం అని తయారుచేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇచ్చారు

Scroll to Top