PS Telugu News
Epaper

నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

📅 17 Oct 2025 ⏱️ 6:30 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ

నిజామాబాద్ జిల్లాకు అగ్రికల్చర్ కళాశాల మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లకు ధన్యవాదములు తెలుపుతున్నాము.ఇందుకు కృషి చేసిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాజీ మంత్రి బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము

Scroll to Top