PS Telugu News
Epaper

పేదల సేవలో కూటమి ప్రభుత్వం షేక్ సల్మా షరీన్

📅 31 Dec 2025 ⏱️ 6:52 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు డిసెంబర్ 31 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

మండల కేంద్రమైన చేజర్ల గ్రామం లో ఎన్టీఆర్ భరోసా సామాజికి పెంక్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ . షేక్. సల్మా షిరీన్ చేతుల మీదుగా పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేజర్ల మండల అధ్యక్షులు షేక్ సిరాజ్రుద్దీన్ గ్రామ సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Scroll to Top