PS Telugu News
Epaper

ప్రజా సమస్యల పరిష్కారానికే మార్నింగ్‌ వాక్‌

📅 27 Feb 2026 ⏱️ 4:20 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

2వ వార్డులో మార్నింగ్ వాక్ లో సమస్యల పరిశీలిన .

మున్సిపల్ చైర్మన్ కోడి శ్రీని వాసులు ,వైస్ చైర్మన్ భూతరాజు దశరథ

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఫిబ్రవరి 27.

చండూరు మున్సిపాలిటీ పరిధి లోని 2 వ వార్డ్ లో ఉన్న డ్రైనేజీ,వాటర్, సిసి రోడ్ల, సమస్యలను కాలనీ ప్రజల నుండి తెలుసుకుంటున్న మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీని వాసులు , వైస్ చైర్మన్ భూతరాజు దశరథ మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2వ వార్డ్ కౌన్సిలర్ బుషి పాక వాసు ఏకాల ఆంజనేయులు పాల్గొన్నారు.ముఖ్యంగా డ్రైనేజీల స మస్య, సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీరు సమస్యతో పాటు ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు వినడంతో పాటు వారికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే వారికి అర్థమయ్యే విధంగా వివరించారు. ము ఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు రాని వారికి రాలేదన్న కొంత మంది ఫిర్యా దుల మేరకు వారికి రెండో విడతలో ఇచ్చే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చా రు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గత ప్రభుత్వం చేయని విధంగా సంక్షే మ పథకాలను శ్రీకారం చుట్టి ఆచరణలో పెడుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న 2వ వార్డ్ కౌన్సిలర్ బుషి పాక వాసు ఏకాల ఆంజనేయులు పాల్గొన్నారు.

Scroll to Top