
పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 4:-రిపోర్టర్ (షేక్. కరిముల్లా )
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఆమలులో ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు*. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
జిల్లాలోని ప్రజలు ఈ విషయాన్ని గమనించి సుదూర ప్రాంతాల నుండి అర్జీలు ఇవ్వడానికి ప్రజలు కలెక్టరేట్ కి రావద్దని ఆయన తెలియ జేశారు…