
పయనించే సూర్యుడు అక్టోబర్ 7 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సారు ఆశా డే కార్యక్రమంలో రాయలచెరువు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ పాల్గొనడం జరిగినది సార్ మాట్లాడుతూ గ్రామంలోని తప్పక ఫ్రైడే రైడే కార్యక్రమం నిర్వహించాలని తెలియజేయడం జరిగింది ఇళ్లలోని ఓవర్ హెడట్యాంకులను మరియు బయట ఉన్న తోటలను పరిశీలించి లార్వా ఉన్నచో తప్పక అబౌట్ స్ప్రే చేయమని తెలియజేయడం అలాగే ఇంటి ఆవరణంలో గల పాత టైర్ల నందు తాగి పడేసిన టెంకాయ బోండాల నందు తాగి పడే సిన టీ కప్పులు నందు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని తెలియజేయడం జరిగింది అక్కడికి వచ్చిన ఏఎన్ఎంలకు సూపర్వైజర్లకు వాళ్లకి ఇచ్చిన టార్గెట్లకు రక్తపూతలు తప్పక తీయాలని తెలియజేయడం జరిగినది అలాగే యాడికి రాయల చెరువు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ల్యాబ్లను పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్లకు సలహాలు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామాలను ఆశా కార్యకర్తలు జ్వరం వచ్చిన ప్రతి ఒక్కరిని రక్తప రీక్ష కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు పంపమని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు రాయలచెరువు ఎంపీహెచ్వో రామచంద్రనాయక్ యాడికి పి ఎస్ సి సి హెచ్ ఓ జుబేదా మేడం మేల్ సూపర్వైజర్లు షబ్బీర్ అహ్మద్ రాంప్రసాద్ గౌడ్ ఫిమేల్ సూపర్వైజర్లు సైదా బేగం శోభకుమారి మేల్ హెల్త్ అసిస్టెంట్ శరత్ మద్దిలేటి మైనుద్దీన్ ఏఎన్ఎంలు ఎం ఎల్ హెచ్ పీ లు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
