బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి కార్యక్రమాలు
{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి4 మక్తల్}
శనివారం బహుజన సమాజ్ పార్టీ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో వివిధ మండలాలలో సావిత్రిబాయి పూలే 195 వ జయంతి కార్యక్రమాలు చేయడం జరిగింది మక్తల్ అసెంబ్లీ కమిటీ అధ్యక్షుడు కేవీ నరసింహా ఆధ్వర్యంలో దాదాపుగా ఐదు మండలాలలో అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ జయంతి కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది మక్తల్ మండల కమిటీ పార్టీ ఉపాధ్యక్షుడు పరిశ్రమ ఆధ్వర్యంలో అధ్యక్షుడు కట్ట నరసింహ ఆధ్వర్యంలో నర్వ గ్రామంలో నిర్వహించడం జరిగింది ఊటుకూరు మండల అధ్యక్షుడు వాకిటి సంజీవ్ ఆధ్వర్యంలో ఎర్కెట్ పల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది కృష్ణ మండలం హిందూపురం గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ అధ్యక్షుడు కేవీ నరసింహా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఆత్మకూరు మండలంలో భరత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది పని మండలాల అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతమైందని అసెంబ్లీ అధ్యక్షుడు కేవీ నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చంద్రశేఖర్ అసెంబ్లీ ఇన్చార్జి పాలెం వెంకటయ్య ఉపాధ్యక్షులు పరుశురాం అన్ని మండలాల అధ్యక్షులు అనేకమంది నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం నిర్వహించడం జరిగింది