PS Telugu News
Epaper

బొప్పాపుర్ వాగు ఉదృతిని పరిశీలించిన సీపి పి.సాయి చైతన్య…

📅 16 Aug 2025 ⏱️ 7:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

వాగు ఉదృతిని పరిశీలిస్తున్న సీపి సాయి చైతన్య…

రుద్రూర్, ఆగస్టు 16 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) :

రుద్రూర్ మండలంలోని బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే రహదారి వద్ద గుండ్ల వాగు లోలెవల్ బ్రిడ్జి పై నుంచి ప్రవహిస్తున్న వరద నీటి ప్రవాహాన్ని సీపి పి.సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా సీపి మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. సిపి వెంట ఏసిపి శ్రీనివాస్, సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న, పోలీసు సిబ్బంది ఉన్నారు.

Scroll to Top