PS Telugu News
Epaper

మాతృ దేవోభవ ఆశ్రమాన్ని ని ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

📅 15 Sep 2025 ⏱️ 2:38 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లింగంపల్లి గ్రామ పరిధిలోని మనోహరాబాద్ లో మాతృదేవోభవ ఆశ్రమాన్ని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం , చేకోటి ప్రవీణ్, మల్ రెడ్డి రామ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.*

Scroll to Top