వడ్డెర సమస్యలు పరిష్కరించండి జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కిష్టయ్య
పయనించే సూర్యుడు డిసెంబర్ 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ . నెల్లూరు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తుల కృష్ణయ్య విజయవాడ గొల్లపూడి బీసీ సంక్షేమ భవనంలో మొదటిసారి జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగు . జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని వడ్డెర కులస్తులకు జరుగుతున్న అనేక సమస్యలపై చర్చించి బోర్డు సమావేశంలో అనేక తీర్మానాలు చేసి తీర్మానాలన్నీ రాష్ట్ర ముఖ్యమంత్రి. చంద్రబాబు నాయుడు దృష్టికి కార్పొరేషన్ చైర్మన్ మల్లి ఈశ్వర రావు ద్వారా ముఖ్యమంత్రి కి తెలియజేయవలసినదిగా కోరినారు ఈ కార్యక్రమంలోని వడ్డెర సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు