PS Telugu News
Epaper

వినియోగదారుల విశ్వాసంతో ఆర్థిక అభివృద్ధి సాధించాలి

📅 21 Feb 2026 ⏱️ 6:43 PM 📝 HOME
Listen to this article

ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి

శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవం

ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సి నవీన్ రెడ్డి

( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)వినియోగదారులకు నాణ్యమైన వస్తువులతో సేవలందించి వ్యాపారంలో ఆర్థికంగా ఎదగాలని అన్నారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ పట్టణంలో కేశంపేట రోడ్డులో రాజేష్ కుమార్ నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ సిమెంట్ అండ్ స్టీల్ షాప్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నడికూడ అనిత రఘునాథ్ యాదవ్,మాజీ సర్పంచ్లు ప్రశాంత్ రెడ్డి,యారం శేఖర్ రెడ్డి,రంగయ్య గౌడ్ బీఆర్ఎస్ మధుసూదన్ రెడ్డి, బుచ్చిరెడ్డి,శ్రీశైలం యాదవ్, అంజి, శివ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top