PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

వైరల్ న్యూస్

వివాహ వేడుకల్లో అద్భుతం.. బంగారు నెమలి సింహాసనంపై విందు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటివలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో వివాహ అలంకరణలు, ఆతిథ్యం తరచుగా చర్చనీయాంశంగా ఉంటున్నాయి. కానీ, ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారత వివాహ విందులో అతిథులకు ఊహించని రీతిలో విందును అందించారు. దీనిని చాలా మంది రాజ సభ అని అభివర్ణించారు. కమ్యూనిటీ విందు సమయంలో మెరిసే బంగారు నెమలి డిజైన్లతో అలంకరించబడిన సింహాసనాలపై అతిథులు భోజనం చేస్తున్నట్లు […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఉపాధి కోసం వెళ్లిన సిక్కోలు మత్స్యకారులపై పక్క రాష్ట్రంలో దాడి!

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరు పాలెం కొత్త ముక్కాం, ఎచ్చెర్ల మండలండి. మత్స్యలేశం, బదివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈనెల 8న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో వీరు బోటును లంగరు వేసి, తాడుతో కట్టారు. అయితే పక్కన ఉన్న మంగళూరు మత్స్య కారులు బోటు వీరి బోటును ఢీ కొట్టింది. దాంతో బోటుకు కట్టిన తాడు తెగిపోయి లోపల ఉన్న శ్రీకాకుళం జిల్లా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

మెస్సీ టూర్‌లో అవాంతరాలు.. అభిమానులకు క్షమాపణ చెప్పిన సీఎం

పయనించే సూర్యుడు న్యూస్ :గోట్‌ ఇండియా టూర్‌లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్‌బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్‌కతాలోని స్టాల్‌లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్‌ ఈవెంట్‌లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్‌గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్‌ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్‌ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్‌ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ

వైరల్ న్యూస్

ఇవి కుందేళ్లు అనుకుంటే తప్పు… సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :సాధారణంగా నలుపు, బూడిద రంగులో ఉండే ఎలుకలు మనకు తెలుసు. అప్పుడప్పుడూ తెలుపు రంగు ఎలుకలను కూడా చూసి ఉంటారు. అలాగే ఎలుకలకు పెద్ద తోక కూడా ఉంటుంది ఇదికూడా తెలుసు… అదిసరే, ఇప్పుడు ఈ ఎలుక పురాణం ఎందుకు చెబుతున్నారు అనుకుంటున్నారా.. ఇప్పడు మీకు ఓ కొత్తరకం ఎలుకలను పరిచయం చేయబోతున్నాం. కుందేళ్లులా ఉండటం వీటి ప్రత్యేకత… అంతేకాదు వీటికి తోక కూడా ఉండదు. చూడ్డానికి రంగురంగుల కుందేళ్ళులా కనిపిస్తాయి… కానీ

వైరల్ న్యూస్

200 కి.మీ. పొడవున విస్తరించిన భూగర్భ గ్రామం: 20 ఏళ్లుగా కొనసాగుతున్న నివాసం

పయనించే సూర్యుడు న్యూస్ :భారతదేశంలో వందలాది గ్రామాలు ఉన్నాయి. బహుశా మీరు కూడా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక గ్రామాన్ని సందర్శించి ఉంటారు. ఈ గ్రామాలన్నింటిలో మీరు పచ్చదనం, చెట్లు, మట్టి, ఇటుక, పెంకుటిళ్ళు, పశువులను చూస్తారు. కానీ, ప్రపంచంలో ఒక గ్రామం ఉంది. అది ఆకాశం కింద కాదు, భూగర్భంలో ఉంది. ఒకప్పుడు వందలాది మంది అక్కడ నివసించారు. ఈ గ్రామం 200 కిలోమీటర్ల పొడవైన సొరంగం లోపల నిర్మించబడింది. ఇది పాఠశాలలు, ఆసుపత్రులు వంటి

Scroll to Top