మెస్సీ టూర్లో అవాంతరాలు.. అభిమానులకు క్షమాపణ చెప్పిన సీఎం
పయనించే సూర్యుడు న్యూస్ :గోట్ ఇండియా టూర్లో భాగంగా ప్రపంచ లెజెండ్ ఫుడ్బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ శనివారం కోల్కతాలోని స్టాల్లేక్ స్టేడియానికి వచ్చారు. ఇక్కడ నిర్వహించిన గోట్ ఈవెంట్లో ఆయన పాల్గొన్నారు. అయితే మెస్సీ టూర్గో భాగంగా స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ ఉంటుందని నిర్వాహకులు ప్రకటించడంలో.. మెస్సీ మ్యాచ్ చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. కానీ అక్కడికి వచ్చిన మెస్సీ ఎలాంటి మ్యాచ్ ఆడలేదు. కేవలం ప్రేక్షకులకు అభివాదం మాత్రమే చేసి వెళ్లిపోయారు. దీంతో మెస్సీ […]




