PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ప్రాణం–మరణం మధ్య తేడా చూపించే చిన్న విషయం ఇదే!

పయనించే సూర్యుడు న్యూస్ :ఆయుష్షు ఉండాలే కానీ వెంట్రుకవాసిలో పెను ప్రమాదాలనుంచి తప్పించుకొని బతికి బట్టకట్టవచ్చు అంటారు. తాజాగా అలాంటి ఘటనే జరిగింది కర్నూలు జిల్లాలో. ఓ ప్రభుత్వ కార్యాలయం పైకప్పు కూలి పోయిన ఘటనలో తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు సబ్‌ ట్రెజరీ ఆఫీసర్‌. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కార్యాలయం లో సబ్ ట్రెజరీ ఆఫీసర్ క్యాబిన్ ల్లో ఒక్కసారిగా పై కప్పు ఊడి పడింది. […]

వైరల్ న్యూస్

కోతుల భయంతో ఇబ్బంది పడుతున్నారా? ఈ వాసనే మీ రక్షణ!

పయనించే సూర్యుడు న్యూస్ :కోతులతో వ్యవహరించడం అంత సులభం కాదు, ఎందుకంటే అవి తెలివైనవి, చాలా కొంటెవి. ఇటీవలి కాలంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా కోతులు ప్రజల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తరచూ ఇంటి పైకప్పులపై తిరుగుతూ విధ్వంసం సృష్టిస్తుంటాయి. పండ్లు, కూరగాయలు, పంట చేలను దెబ్బతీస్తాయి. అప్పుడప్పుడు ఇంట్లోకి కూడా వస్తుంటాయి. వంటగదిలోకి కూడా ప్రవేశిస్తాయి. ఇంట్లోని సామాగ్రి మొత్తం చిందరవందర చేసేస్తాయి. కొన్ని సార్లు కోతులు మనుషులపై దాడి చేసిన ఘటనలు కూడా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

కళ్లకు గంతలు కట్టి పరీక్ష రాసిన విద్యార్థిని!రహస్యం సాక్షాత్కారం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రస్తుత కాలంలో పరీక్ష రాయడానికే విద్యార్థులు ఎంతో కష్టపడుతుంటారు. అలాంటిది కళ్లకు గంతలు కట్టుకుని పరీక్ష రాయడం అంటే మాటలు కాదు. అయితే కర్ణాటకలోని బళ్లారికి చెందిన ఒక విద్యార్థిని అసాధారణమైన ప్రతిభను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచింది. బళ్లారిలోని కురవల్లి తిమ్మప్ప మెమోరియల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్న హిమబిందు అనే విద్యార్థిని సోషల్ సైన్స్ పరీక్షను కళ్లకు గంతలు కట్టుకుని రాసి వార్తల్లో నిలిచింది. ఈ ఘటనకు సంబంధించిన

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

తల్లి పక్కన నిద్రిస్తున్న శిశువును తోడేలు లాక్కెళ్లిన ఘటనతో కలకలం!

పయనించే సూర్యుడు న్యూస్ :తల్లిని అంటిపెట్టుకుని చలికి వెచ్చగా నిద్రిస్తున్న ఐదేళ్ల బాలుడికి ఆ రాత్రి కాళరాత్రయింది. శనివారం అర్ధరాత్రి చడీచప్పుడు కాకుండా ఇంట్లోకి ప్రవేశించిన తోడేలు చిన్నారిని నోట కరుచుకుని అడవిలోకి పరుగుతీసింది. అలికిడికి లేచిన తల్లి గగ్గోలుపెట్టడంతో గ్రామస్తులు ఆ ప్రాంతాన్నంతా గాలించారు. అటవీ బృందాలు గ్రామానికి చేరుకుని డ్రోన్‌ కెమెరాలతో చిన్నారి జాడను వెతికాయి. శిక్షణ పొందిన షూటర్లు సైతం రంగంలోకి దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్‌ జిల్లా అటవీ ప్రాంత గ్రామాలలో గతేడాది

వైరల్ న్యూస్

20 ఏళ్లు కళ్లచీకటిలో ఉన్న యువతి బయటకు రాగానే చూపు కోల్పోవడం

పయనించే సూర్యుడు న్యూస్ :కాసేపు చీకటిలో ఉండి వెలుగులోకి రాగానే కళ్లకు కాసేపు ఇబ్బందికరంగా ఉంటుంది. కొంతసమయం తర్వాత సెట్‌ అయి వెలుతురును చూడగల్గుతాము. అలాంటిది ఏళ్లతరబడి చీకటిలో ఉండి ఒక్కసారిగా వెలుతురులోకి వస్తే ఇంకెలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సంఘటనే ఒకటి ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. 20 ఏళ్లుగా యువతి చీకటిలో ఉన్న కారణంగా వెలుగులోకి రాగానే ఆమె కంటిచూపును కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్ జిల్లాలో ఈ హృదయవిదారకమైన ఘటన వెలుగులోకి వచ్చింది. భద్రత పేరుతో

Scroll to Top