PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

గాజు బాక్స్‌లలో సమాధులు… అస్థిపంజరాలు కనిపించడంతో సంచలనం!

పయనించే సూర్యుడు న్యూస్ : వైరల్‌ వీడియోలో మరణించిన వ్యక్తిని పారదర్శక సమాధులలో ఖననం చేయటం కనిపిస్తుంది. అక్కడి కుటుంబాలు తమ ప్రియమైనవారు అస్థిపంజరాలుగా మారడాన్ని చూస్తున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వెన్నులో వణుకు పుట్టిస్తుంది. వైరల్ వీడియోలో చుట్టూ పారదర్శక స్మశానవాటికలు కనిపిస్తున్నాయి. అవి ఖననం చేయబడిన మానవుల అస్థిపంజరాలను చూపిస్తున్నాయి. ఈ పారదర్శక సమాధులలో ఒకేచోట ఇద్దరు వ్యక్తులను కూడా పూడ్చిపెట్టబడి కనిపిస్తున్నారు. అంటే భార్యాభర్తలు కలిసి […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

అనుకోని క్షణంలో ఆకాశం నుంచి కిందకు… కదులుతున్న కారును ఢీకొట్టిన విమానం – క్షణాల్లో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ : విమానం నడపడం చాలా మందికి ఒక కల. కానీ, అందరూ దానిని నియంత్రించలేరు. టేకాఫ్ చేయలేరు. ల్యాండ్ చేయలేరు. వాణిజ్య విమానాల విషయానికి వస్తే, పైలట్లు ఎంతో శిక్షణ పొంది ఉంటారు. కానీ చిన్న విమానాల విషయానికి వస్తే వారు లైసెన్స్ కలిగి ఉంటారు. కానీ, ప్రతిసారీ సరైన ల్యాండింగ్‌ను నిర్ధారించేంత నైపుణ్యం కలిగి ఉండరు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఇలాంటిదే జరిగింది. అక్కడ ఒక విమానం కదులుతున్న కారుపై ల్యాండ్ అయింది.సోమవారం

తెలంగాణ, వైరల్ న్యూస్

“ప్రజల కోసం… రాష్ట్ర భవిష్యత్తు కోసం మా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి” – గ్లోబల్ సమిట్‌లో రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు,

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

వందేమాతరం గేయం పై నెహ్రూ అభిప్రాయాన్ని బయటపెట్టిన మోదీ… లోక్‌సభలో తీవ్ర హోరెత్తిన చర్చ!

పయనించే సూర్యుడు న్యూస్ :భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్‌ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.నేతాజీ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గంగవరం పోర్టు వద్ద భూ నిర్వాసితుల ఆందోళన: ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి

పయనించే సూర్యుడు న్యూస్ : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి నిరసనగా పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. సోమవారం పోర్టు గేటు వద్ద కార్మికులు ధర్నాకు దిగారు.తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూ నిర్వాసితుల ఉద్యోగులకు వన్‌టైం

Scroll to Top