PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

తెలంగాణ, వైరల్ న్యూస్

“ప్రజల కోసం… రాష్ట్ర భవిష్యత్తు కోసం మా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి” – గ్లోబల్ సమిట్‌లో రేవంత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్‌’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్‌ సమిట్‌ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు, […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

వందేమాతరం గేయం పై నెహ్రూ అభిప్రాయాన్ని బయటపెట్టిన మోదీ… లోక్‌సభలో తీవ్ర హోరెత్తిన చర్చ!

పయనించే సూర్యుడు న్యూస్ :భారత స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలను ఏకతాటిపై నడిపించిన వందేమాతరం గేయంపై ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతరం గేయం 150వ వార్షికోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూపై విమర్శలు గుప్పించారు. జాతీయ గేయం వందేమాతరంపై అప్పట్లో ముహమ్మద్‌ అలీ జిన్నా లేవనెత్తిన అభ్యంతరాలను జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా లేవనెత్తారని అన్నారు. కొన్ని మతాలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పారు.నేతాజీ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

గంగవరం పోర్టు వద్ద భూ నిర్వాసితుల ఆందోళన: ఉద్రిక్త పరిస్థితులు సంభవించాయి

పయనించే సూర్యుడు న్యూస్ : గంగవరం పోర్టు వద్ద నిర్వాసిత మత్స్యకారులు ఆందోళనకు దిగారు. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యం వైఖరికి నిరసనగా పోర్టు ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. సోమవారం పోర్టు గేటు వద్ద కార్మికులు ధర్నాకు దిగారు.తమ భూములు తమకు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గంగవరం పోర్టు ముట్టడికి యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భూ నిర్వాసితుల ఉద్యోగులకు వన్‌టైం

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

తనకు కంటే అందంగా ఉన్న వారిని చూసి… భావోద్వేగాలతో అల్లాడిపోయిన బాధితురాలు

పయనించే సూర్యుడు న్యూస్ : ఇతరులపట్ల ఈర్ష్య అసూయలు ఉండకూడదని పెద్దలు చెబుతారు. ఈర్ష్య అనేది ఎంతటి దారుణాలకు ఉసిగొల్పుతుందో ఈ ఘటన తెలిజేస్తుంది. హర్యానాలో తనకంటే అందంగా ఉన్నారన్న అసూయతో ముగ్గురు బాలికలను ఓ మహిళ అత్యంత దారుణంగా హత్య చేసింది. అంతేకాదు, తాను చేసిన హత్యలపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండాలనే ఉద్దేశంతో కన్న కొడుకును సైతం బలితీసుకుంది. ఈ దారుణ ఘటన హర్యానాలోని పానిపట్, సోనిపట్ జిల్లాల్లో రెండేళ్లుగా జరుగుతుండగా, ఇటీవల జరిగిన

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పంచాయతీ కార్యాలయంలో పిల్లులు చేసిన అదృశ్య పనికెందుకో.. చూసి షాక్!

పయనించే సూర్యుడు న్యూస్ :పిల్లికి చెలగాటం – ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా.. రెండు పిల్లులు తెచ్చిన తంటా ఒకరికి నిజంగానే ప్రాణం మీదకి తెచ్చింది.. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్లజిల్లా మార్టూరులో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బాపట్ల జిల్లా మార్టూరులోని గొట్టిపాటి హనుమంతరావు కాలనీలో నివాసం ఉండే షేక్ బాజీ (25) అదే కాలనీలో నివాసముండే బాజీ (50) అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రితం రెండు పిల్లి పిల్లలను పెంచుకునేందుకు ఇచ్చాడు..

Scroll to Top