“ప్రజల కోసం… రాష్ట్ర భవిష్యత్తు కోసం మా లక్ష్యాలు స్పష్టంగా ఉన్నాయి” – గ్లోబల్ సమిట్లో రేవంత్ రెడ్డి
పయనించే సూర్యుడు న్యూస్ :దేశంలో కీలకమైన ఆర్థిక నగరం తెలంగాణ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర సర్కారు నిర్వహిస్తున్న గ్లోబల్ సమిట్ కొనసాగుతోంది. ఈ సదస్సులో రేవంత్ రెడ్డి మాట్లాడారు. కొత్త రాష్ట్రం తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని చెప్పారు.“మాకు మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తి. 2047కు సరికొత్త లక్ష్యాలు నిర్దేశించుకుని ముందుకు వెళ్తున్నాం. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్నదే మా లక్ష్యం. పారిశ్రామికవేత్తలు, […]




