PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

సముద్రతీరంలో అకస్మాత్తుగా ఎగిసిపడ్డ మంటలు—పడవలు వరుసగా దగ్ధం!

పయనించే సూర్యుడు న్యూస్ : భారీ అగ్నిప్రమాదం పదికి పైగా పడవలను బూడిద చేసింది. ఉన్నట్లుండి చెలరేగిన మంటలతో బోట్లన్నీ దగ్ధమయ్యాయి. కేరళ రాష్ట్రం కొల్లం జిల్లాలోని అష్టముడి సరస్సులో లంగరు వేసిన పదికి పైగా ఫిషింగ్ బోట్లు ఒక పెద్ద అగ్నిప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక పడవలో సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం చోటు చేసుకుందని, భారీ ఎత్తున మంటలు చెలరేగాయని ప్రాథమిక నివేదికలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ అగ్నిప్రమాద ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. […]

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఆయాసంతో విలవిలలాడిన చిన్నారి–స్కాన్‌లో బయటపడిన భయానక నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల పిల్లాడికి వారం రోజులుగా తరచూ దగ్గూ, ఆయాసం రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. అయినా పిల్లాడికి ఎంతకూ ఆయాసం తగ్గడం లేదు. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపరితిత్తులకు స్కాన్ చేయగా.. అందులో కనిపించింది చూసి స్టన్‌ అయ్యారు. ఇంతకీ స్కాన్‌ రిపోర్టులో ఏం వచ్చిందంటే.. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు పాలెం మహి (3)

వైరల్ న్యూస్

రోడ్డు పక్కన దొరికే జ్యూస్ తాగితే జాగ్రత్త! తక్షణ ప్రమాదాలు సంభవించవచ్చు

పయనించే సూర్యుడు న్యూస్ : రోడ్డు పక్కన అమ్మేవారి నుండి తాజా పండ్ల రసం తాగడం మీకూ ఇష్టమా? సమాధానం అవును అయితే, జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. జ్యూస్ విక్రేతల మోసపూరిత పద్ధతులను బయటపెట్టింది. కొన్ని సెకన్ల వైరల్ వీడియోలో ఉన్న ఈ జ్యూస్ విక్రేతలు ఎటువంటి పండ్లు లేకుండా జ్యూస్‌ను అందించడం ద్వారా అమాయక కస్టమర్లను ఎలా మోసం చేస్తారో చూపిస్తుంది.మనమందరం మామిడి

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

నోట్లో పాము పెట్టి ప్రాణాల రక్షణ చేసిన యువకుడి సాహస ఘట్టం

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రాణాలతో కొట్టుమిట్టాడుతన్న ఒక పాముకు సీపీఆర్ చేసి జీవం పోశాడు ఒక వ్యక్తి ఈ ఘటన గుజరాత్‌లోని వల్సాద్‌ ప్రాంతంలో వెలుగు చూసింది. ఒక వన్యప్రాణుల రక్షకుడు విద్యుత్ షాక్‌కు గురైన పాముకు నోటి ద్వారా CPR చేసి దాని ప్రాణాలు నిలబెట్టాడు. సీపీఆర్ చేసిన కొద్ది సేపటి తర్వాత మేలుకున్న ఆ పాము మెల్లగా అక్కడి నుంచి స్థానికంగా ఉన్న పొదల్లోకి జారుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

భారత స్థానం స్పష్టం: రష్యా–ఉక్రెయిన్ యుద్ధంలో మోడీ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ :రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన రెండవ రోజుకు చేరుకుంది. శుక్రవారం (డిసెంబర్ 5)ఉదయం రాష్ట్రపతి భవన్‌లో ఆయనకు గౌరవ వందనం లభించింది. ఆ తర్వాత ఆయన రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ హౌస్‌లో సమావేశమయ్యారు.ఢిల్లీ హైదరాబాద్‌ హౌస్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ , భారత ప్రధాని మోదీ మధ్య కీలక శిఖరాగ్ర చర్చలు జరుగుతున్నాయి. రష్యా-ఉక్రెయిన్‌

Scroll to Top