PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

CM నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. సభలో చోటుచేసుకున్న ఘటన కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు చొక్కా నితీశ్‌కుమార్‌.. అడపాదడపా ఆవారా పనులతో ఇలా అభాసుపాలౌతున్నారు ఎందుకు? హోదాకు తగ్గ హుందాతనమెక్కడ? బిహార్ పెద్దాయనకేమైందసలు? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. వద్దు మొర్రో అంటున్నా పరాయి మహిళ మెళ్లో దండేసి… తాజాగా ఓ […]

వైరల్ న్యూస్

పెద్ద శ్రమతో పాడైన రోడ్లు… ప్రజల బాధతో కూడిన రోడ్డు పోరాటం

పయనించే సూర్యుడు న్యూస్ :కరీంనగర్ కిసాన్ నగర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని రహదారులు, డ్రైనేజీల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు వారు రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ, నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా పాడైపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పదేపదే అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా ఎటువంటి చర్యలు

వైరల్ న్యూస్

రైల్వే క్రాసింగ్ వద్ద సడన్‌గా ఆగిన ఇంజిన్‌.. లోకో పైలట్ చేసిన పనికి అంతా షాక్..!

పయనించే సూర్యుడు న్యూస్ :కూరగాయలు కొనడానికి రైలు ఇంజిన్ ఆగి ఉన్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని ఖైరాబాద్ ప్రాంతంలో జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన టప్పా ఖజురియా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. అక్కడ ప్రయాణీకులు ఈ మొత్తం సంఘటనను తమ మొబైల్ కెమెరాలలో రికార్డ్ చేసి, తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.వైరల్ వీడియోలో, రైలు ఇంజిన్ రైల్వే

వైరల్ న్యూస్

వివాహ వేడుకల్లో అద్భుతం.. బంగారు నెమలి సింహాసనంపై విందు!

పయనించే సూర్యుడు న్యూస్ :ఇటివలి కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక రకాల వార్తలు వైరల్‌ అవుతున్నాయి. వాటిలో వివాహ అలంకరణలు, ఆతిథ్యం తరచుగా చర్చనీయాంశంగా ఉంటున్నాయి. కానీ, ఇటీవల వైరల్ అయిన ఒక వీడియో ప్రజలను ఆశ్చర్యపరిచింది. దక్షిణ భారత వివాహ విందులో అతిథులకు ఊహించని రీతిలో విందును అందించారు. దీనిని చాలా మంది రాజ సభ అని అభివర్ణించారు. కమ్యూనిటీ విందు సమయంలో మెరిసే బంగారు నెమలి డిజైన్లతో అలంకరించబడిన సింహాసనాలపై అతిథులు భోజనం చేస్తున్నట్లు

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఉపాధి కోసం వెళ్లిన సిక్కోలు మత్స్యకారులపై పక్క రాష్ట్రంలో దాడి!

పయనించే సూర్యుడు న్యూస్ :శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జీరు పాలెం కొత్త ముక్కాం, ఎచ్చెర్ల మండలండి. మత్స్యలేశం, బదివానిపేట గ్రామాలకు చెందిన మత్స్యకారులు ఉపాధి నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వలస వెళ్లారు. ఈనెల 8న మంగళూరు ఫిషింగ్ హార్బర్‌లో వీరు బోటును లంగరు వేసి, తాడుతో కట్టారు. అయితే పక్కన ఉన్న మంగళూరు మత్స్య కారులు బోటు వీరి బోటును ఢీ కొట్టింది. దాంతో బోటుకు కట్టిన తాడు తెగిపోయి లోపల ఉన్న శ్రీకాకుళం జిల్లా

Scroll to Top