PS Telugu News
Epaper

వైరల్ న్యూస్

తెలంగాణ, వైరల్ న్యూస్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వద్ద పోలీస్ పికెటింగ్ ఏర్పాటు

పయనించే సూర్యుడు న్యూస్ :నిరసనలు, హెచ్చరికల మధ్యనే హైదరాబాద్ రవీంద్రభారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. 7.2 అడుగుల ఎత్తుతో రూపొందించిన ఈ కాంస్య విగ్రహాన్ని తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తయారు చేయించారు.ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్‌బాబు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రవీంద్రభారతి వేదికగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను […]

వైరల్ న్యూస్

కారులో చిక్కుకున్న శిశువును రక్షించిన NYPD డిటెక్టివ్

పయనించే సూర్యుడు న్యూస్ :యూఎస్‌లో జరిగిన ఒక హృదయ విదారక సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (NYPD) డిటెక్టివ్ రద్దీ సమయంలో పనికి వెళుతుండగా కారులో ఊపిరి అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్న శిశువు ప్రాణాలను కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో నెటిజన్ల హృదయాలను హత్తుకుంది. న్యూయార్క్‌లోని ఎమర్జెన్సీ షోల్డర్ లేన్‌లో వేగంగా వెళ్తున్న నల్లటి కారును డిటెక్టివ్ ఫస్ట్ గ్రేడ్ మైఖేల్ గ్రీనీ ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు గమనించాడు. NYPD డిటెక్టివ్

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

CM నితీశ్‌పై తీవ్ర విమర్శలు.. సభలో చోటుచేసుకున్న ఘటన కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :పదిసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి.. 20 ఏళ్లు బిహార్‌కు సీఎంగా చేసిన అపారమైన ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నోడు.. కూటములు మార్చి కుర్చీల్ని నిలబెట్టుకోవడంలో మహామహా ఘటికుడు. సింగిల్ హ్యాండ్‌తో పార్టీని నడిపించే నిఖార్సయిన ఖద్దరు చొక్కా నితీశ్‌కుమార్‌.. అడపాదడపా ఆవారా పనులతో ఇలా అభాసుపాలౌతున్నారు ఎందుకు? హోదాకు తగ్గ హుందాతనమెక్కడ? బిహార్ పెద్దాయనకేమైందసలు? ఎక్కడంటే అక్కడ ప్రధాని మోదీ కాళ్లకు మొక్కబోయి.. వద్దు మొర్రో అంటున్నా పరాయి మహిళ మెళ్లో దండేసి… తాజాగా ఓ

వైరల్ న్యూస్

పెద్ద శ్రమతో పాడైన రోడ్లు… ప్రజల బాధతో కూడిన రోడ్డు పోరాటం

పయనించే సూర్యుడు న్యూస్ :కరీంనగర్ కిసాన్ నగర్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. నగరంలోని రహదారులు, డ్రైనేజీల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చేందుకు వారు రోడ్డుపై పొర్లు దండాలు పెట్టి నిరసన తెలిపారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీగా ప్రకటించినప్పటికీ, నగరంలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు పూర్తిగా పాడైపోయాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పదేపదే అధికారులకు, పాలకులకు విన్నవించుకున్నా ఎటువంటి చర్యలు

వైరల్ న్యూస్

రైల్వే క్రాసింగ్ వద్ద సడన్‌గా ఆగిన ఇంజిన్‌.. లోకో పైలట్ చేసిన పనికి అంతా షాక్..!

పయనించే సూర్యుడు న్యూస్ :కూరగాయలు కొనడానికి రైలు ఇంజిన్ ఆగి ఉన్నట్లు చూపించే ఒక షాకింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని ఖైరాబాద్ ప్రాంతంలో జరిగినట్లు భావిస్తున్నారు. ఈ సంఘటన టప్పా ఖజురియా రైల్వే క్రాసింగ్ సమీపంలో జరిగింది. అక్కడ ప్రయాణీకులు ఈ మొత్తం సంఘటనను తమ మొబైల్ కెమెరాలలో రికార్డ్ చేసి, తరువాత దానిని సోషల్ మీడియాలో షేర్ చేశారు.వైరల్ వీడియోలో, రైలు ఇంజిన్ రైల్వే

Scroll to Top