
బయ్యారం మండలంలో లభ్ధిధారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య
ఆపదలో ఉన్న పేదలందరిని ఆదుకోవాలనే సంకల్పంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది -ఎమ్మెల్యే కోరం
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగా ప్రతి హామీ నెరవేర్చేందుకు ఇందిరమ్మ రాజ్యం కృషి చేస్తుంది…
మహిళలకు ఉచిత బస్సు,ఉచిత విద్యుత్,500 గ్యాస్ సిలెండర్ ఇస్తున్నాం
పయనించే సూర్యుడు అక్టోబర్ 14 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:42 మంది లబ్ధిదారులకుఎమ్మెల్యే చెక్కులు అందజేశారు వివిధ కారణాల చేత ధవాఖానాలో వైధ్యం చెయించుకున్న పేదలందరికి ఆసరాగా నిలువలనే సంకల్పంతో సి.ఎం.ఆర్.ఎఫ్ పెరిట ప్రజా ప్రభుత్వంఅందిస్తున్న చెక్కులను బయ్యారం మండలం చెందిన 42మంది లభ్ధిధారులకు 13,58000 వేల రుపాయలవిలువ గల చెక్కులను పంపిణి చేసిన ఇల్లందు నియోజకవర్గం అభివ్రృధ్ధి ప్రధాత శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు బయ్యారం మండలం సొసైటి చైర్మెన్ మూల మధుకర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్యా ప్రవిణ్,జిల్లా కార్యదర్శి విరారెడ్డి,ST సెల్ జిల్లా వైస్ చైర్మెన్ బానోత్ రాము,మాజి ఎంపిపి గుగులోత్,కిషన్ నాయక్,సొసైటి డైరెక్టర్ తిరుమల ప్రభాకర్ రెడ్డి,ST సెల్ మండల అధ్యక్షులు భుక్యా రవి నాయక్, పగడాల శ్రీను,విరబోయిన సంపత్,తదితరులు పాల్గోన్నారు