PS Telugu News
Epaper

సక్రితాండాలో సొంత గ్రామ ప్రజల నీటి దహార్తిని తీర్చిన యువ నాయకుడు

Listen to this article

అప్పాజీపల్లి గ్రామ సమీపంలో గల సక్రితాండాలో గత వారం రోజులుగా ప్రజలు ఇబ్బందు పడుతున్న తీరును చూసి సొంత డబ్బులతో మోటార్ వేయించిన గ్రామ యువకుడు

బాలానగర్ మండలం జడ్చర్ల తాలూకా సెప్టెంబర్ 12 పయనించే సూర్యుడు మండల రిపోర్టర్ ఆర్ కృష్ణ

బాలానగర్ మండల పరిధిలోని అప్పాజీ పల్లి గ్రామ శివారులో గల సక్రితాండాలో త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ గ్రామ నివాసి అయిన వెంకటేష్ నాయక్ అనే యువకుడు తన తండా ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి మోటారుకు కేబుల్ వైర్ కు అయ్యే ఖర్చులు సొంతంగా భరించి గ్రామంలో గల మహిళలకు నీటి కష్టాలు తీర్చి నీటి కష్టాలను తొలగించారు తన గ్రామానికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ యువకులు మహిళలు తనకు కృతజ్ఞతలు తెలిపారు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top