Thursday, October 30, 2025
Homeఆంధ్రప్రదేశ్ప్రవాస భారతీయులు కువైట్ లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల భారత రాయబార కార్యాలయాన్ని...

ప్రవాస భారతీయులు కువైట్ లో పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఇటీవల భారత రాయబార కార్యాలయాన్ని సందర్శించిన మదనపల్లి మ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా గారు మరియు ఎన్నారై టీడీపీ నాయకులు కంచన రెడ్డిశేఖర్,రాశీదా

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్28 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం

కువైట్ లోని భారత రాయబారి అయిన శ్రీ సంజయ్ కలసిన సందర్భంలో ప్రవాస భారతీయ మహిళ నాగమణి గత కొంత కాలంగా హాస్పిటల్ చికిత్స పొందుతున్న ఆమె ను త్వరగా కోలుకొన్న తర్వాత ఆమె ను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి (ఇండియా కు)వాళ్ల సొంత గ్రామానికి తరలించమని కోరారు తదనంతరం ఆమె ను నేడు స్వగ్రామానికి తరలించారు ఇందుకు భారత రాయబార కార్యాలయానికి మరియు అంబాసిడర్ అయిన శ్రీ సంజయ్ మరియు మదనపల్లి మ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ధన్యవాదాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments