బోధన్ ఎం ఎల్ ఏ సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు లుగా నిజామాబాదులో సన్మాన సభ
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సందర్భంగా ఈ నవంబర్ నెల 13 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది.