PS Telugu News
Epaper

అయ్యప్ప స్వామి గుడిలో బిక్ష ఏర్పాటు చేసిన ఎం.పీ.పీ ఉమాదేవి, బొంబాయి రమేష్ నాయుడు.

📅 08 Dec 2025 ⏱️ 6:04 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 8(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)

యాడికి మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి గుడిలో గ్రామోత్సవం సందర్బంగా భక్తాదులకు మధ్యాహ్న బిక్ష ఏర్పాటు చేసిన ఎస్. ఈ.సి.మెంబెర్ బొంబాయి రమేష్ నాయుడు, ఎం.పీ.పీ.ఉమాదేవి మొదటగా గుడిలో పూజ కార్యక్రమం నిర్వహించి అనంతరం అన్నప్రాసదాలకు టెంకాయకొట్టి మధ్యాహ్న బిక్ష
ప్రారంభంచిడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కాసా చంద్రమోహన్, ఎం.పీ.టీ.సీ.సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకటనాయుడు, గొడ్డుమర్రి రామమోహన్, అవుకు నాగరాజు, వై.సీ.పీ.నాయకులు చిట్టెంరెడ్డి బాల్ రెడ్డి, పొంతల కిట్టయ్య, నాగప్రసాద్, మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగినది.

Scroll to Top