PS Telugu News
Epaper

భైంసా పట్టణంలోని మిషన్ భగీరథ పైప్లైన్ కలెక్షన్ నుండి మoచి నీళ్లు వృధాగా పోతున్నాయని మునిసిపల్ విధులు నిర్వహిస్తున్న అధికారికి వినతి పత్రం

📅 17 Dec 2025 ⏱️ 1:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

భైంసా పట్టంణంలోని పురాణబజార్ లో గల దాస్ హనుమాన్ ఆలయం ముందర మిషన్ భగీరథ పైప్ కనెక్షన్ నుండి నీరు వృధగ పొంతుంది అని ఇక్కడ కొళాయి ఏర్పాటు చేయలని కిసాన్ గల్లీకి చెందిన కాసరోల్ల ప్రవీణ్ మున్సిపాల్ విదులు నిర్వహిస్తున్న వికాస్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Scroll to Top