PS Telugu News
Epaper

బైంసా పట్టణంలోని అయ్యప్ప స్వామి టెంపుల్ మొరం వేయించిన ప్రవీణ్

📅 29 Dec 2025 ⏱️ 6:49 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో

అయ్యప్ప టెంపుల్ కి వెళ్ళే మార్గంలో సాయిబాబా టెంపుల్ మూలమలుపు దగ్గర. రోడ్డు గుంతలు గుంతలు గా ఉంది అని చెప్పిన వెంటనే మన బండి సంజయ్ ప్రవీణ్ స్వామి మొరం పోయించి లెవెల్ చేశాడు తనకి అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Scroll to Top