PS Telugu News
Epaper

ఏరుగట్ల మండలంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు

📅 03 Jan 2026 ⏱️ 6:39 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

భారత తొలి మహిళ ఉపాధ్యాయురాలు సామాజిక విప్లకారిని సావిత్రిబాయి పూలే 195 వ జయంతి వేడుకలను
ఏరుగట్ల సర్పంచ్ ఉపేందర్ మరియు గ్రామపంచాయతీ వాళ్లు ఆమె చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో మంచివేతకు గురవుతున్న మహిళలకు బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించడానికి సావిత్రిబాయి చేసిన పోరాటం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కాలంలో మహిళలు చదువుకోవడమే నేరంగా భావించి పరిస్థితుల్లో ఎన్నో అవమానాలను భరించి దేశములోని మొత్తం మొదటి మహిళా ఉపాధ్యక్షురాలుగా రికార్డు సృష్టించాలని గుర్తు చేశారు నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలం ఎర్రగట్ల సర్పంచ్ ఉపేందర్ కు ఘనంగా సన్మానం చేయడం జరిగింది

Scroll to Top