బాల్కొండ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..

August 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.15.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.బాల్కొండ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ మండల అధ్యక్షుడు సట్ల ప్రవీణ్ జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. సందర్భంగా ఆయనతో పాటు నాయకులు మాట్లాడుతూ దేశంలో ఎందరో మహానుభావుల త్యాగఫలం వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని ఆమహనీయులను కొనియాడారు.దేశం కోసం ప్రాణాలు సైతం లెక్కచేయకుండా స్వాతంత్ర్యo తీసుకవచ్చారని, దేశం కోసం వారు చేసిన పోరాటాలను ఆయన గుర్తు చేశారు ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మహమ్మద్ యూనిస్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తౌట్ అరవింద్,ఉపసర్పంచి గాండ్ల రాజేందర్,యూత్ మండల ఉపాధ్యక్షుడు పెసరి వివేక్ ఆనంద్,పార్టీ నాయకులు కుందారం శ్రీనివాస్,పుప్పాల విద్యా సాగర్,మాజీ ఉపసర్పంచి షేక్ వాహబ్,వార్డు సభ్యులు పిట్ల దయాకర్,పుల్లాయి నవీన్ కుమార్,పిట్ల సాయి చరణ్ తేజ,రహీం,మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లు మహమ్మద్ అన్వర్, సయ్యద్ మాజారోద్దీన్,మాజీ వార్డు సభ్యులు సయ్యద్ రియాజ్ అలీ,గడ్డం రవి,మార పురుషోత్తం,నాయకులు గంగమల్లు, అరేపల్లి గంగాధర్, మేక సతీష్,పిప్పెరా అశోక్,బండి మల్లేష్ యాదవ్, షేరు,లోచరం వినీష్,మెట్టు అశోక్,గడ్డం సన్నిత్ యాదవ్,ధోన్ పాల్ సాయన్న, షేక్ ఆరఫ్, విట్ఠల్,ద్యావతి రాజ శేఖర్,తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper