Thursday, March 13, 2025
Homeతెలంగాణగురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం అవగాహన కార్యక్రమం.

గురుకుల పాఠశాలలో ప్రవేశం కోసం అవగాహన కార్యక్రమం.

Listen to this article

పయనించే సూర్యుడు జనవరి 15హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి… సైదాపూర్ మండలం పెరిక పల్లి లో గురుకుల పాఠశాలల ప్రవేశా ల కోసం కొల్వాపూర్ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు ముద్రబోయిన అనూష ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలలో ఖాళీగా ఉన్న సీట్ల కోసం2025-26 విద్యా సంవత్సరానికి ప్రవేశ ప్రకటన విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె అన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments