PS Telugu News
Epaper

బోధన్ ఎం ఎల్ ఏ సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు లుగా నిజామాబాదులో సన్మాన సభ

📅 10 Nov 2025 ⏱️ 4:33 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్

నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ (హామీల అమలు) ముఖ్య సలహాదారులుగా నియమితులైన సందర్భంగా ఈ నవంబర్ నెల 13 వ తేదీన మధ్యాహ్నం 3:00 గంటలకు పాత కలెక్టర్ గ్రౌండ్ నందు సన్మాన సభ భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది.

Scroll to Top