PS Telugu News
Epaper

బైంసా పట్టణానికి వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు.

📅 18 Nov 2025 ⏱️ 6:48 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి

నిర్మల్ జిల్లా భైంసా మార్కెట్ యార్డు కేంద్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు పడుతున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకొని… మీడియా సమావేశంలో మాట్లాడుతున్న KTR , కార్యక్రమంలో పాల్గొన్న జోగు రామన్న ,అనిల్ జాదవ్ ,జాన్సన్ నాయక్ , మరియు ముధోల్ BRS నాయకులు డా పడకంటి రమాదేవి , విలాస్గాదెవార్ ,కిరణ్ కొమ్రేవార్ మరియు కార్యకర్తలు కార్యక్రమంలో భారీగా పాల్గొన్న రైతులు మరియు రైతు సంఘం నాయకులు

Scroll to Top