తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: కరెడ్ల దేవి
పయ నించే సూర్యుడు జనవరి 30 ప్రతినిధి [ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ తీసిన హిందూద్రోహి జగన్ అని ఏపీ బిజెపి స్టేట్ నాయకురాలు కరెడ్ల దేవి పేర్కొన్నారు నిజం నిప్పులాంటిది:“లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడుతుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడి దగ్గర ప్రమాణాలు […]




