PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడకం ‘మహా పాపం’.. వైసీపీ నేతలది క్షమించరాని నేరం: కరెడ్ల దేవి

పయ నించే సూర్యుడు జనవరి 30 ప్రతినిధి [ శ్రీవారి ప్రసాదం 22 కోట్ల లడ్డూ లను కల్తీ చేసిన కుట్రలో, పరకామని దొంగతనం కేసులో కీలకమైన సూత్రధారులు ని వెంటనే అరెస్ట్ చేయాలని, 150 కోట్ల మంది భక్తులు మనోభావాలను దెబ్బ తీసిన హిందూద్రోహి జగన్ అని ఏపీ బిజెపి స్టేట్ నాయకురాలు కరెడ్ల దేవి పేర్కొన్నారు ​నిజం నిప్పులాంటిది:“లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆధారాలతో సహా బయటపడుతుంటే, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి దేవుడి దగ్గర ప్రమాణాలు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలోని నందిగల్లికి చెందిన యువకులు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలొ ఈరోజు శుక్రవారం రోజున బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ప్రజా ప్రభుత్వానికి మద్దతుగా నిలిచి మున్సిపల్ ఎన్నికలలొ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పార్టీలో చేరిన వారందరికీ ముత్యాల సునీల్ కుమార్ కండువాలు కప్పి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ గాంధీ పేరును రూపుమాపాలనే కుట్ర చేస్తుంది.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు శుక్రవారం రోజున భారత జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆధ్వర్యంలో గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్ లోని గాంధీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పూలమాల వేసి ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి.CITU

{పయనించే సూర్యుడు} {న్యూస్ జనవరి30} ఫిబ్రవరి 12న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు సి ఆర్ గోవింద్ రాజ్ కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజు మక్తల్ మండల లోని కర్ని పి హెచ్ సి మెడికల్ అధికారి డాక్టర్ తిరుపతి కి సమ్మె నోటీస్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రజలు, కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ రాజరాజేశ్వరీ రాజరాజేశ్వర స్వామి వార్ల పాంచాన్ని క దీక్షా దివ్యకళ్యాణ మహోత్సవం…

పయనించే సూర్యుడు జనవరి 30 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భీష్మ ఏకాదశి పురస్కరించుకుని కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం లో వేంచేసియున్న శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర స్వామి వార్లకు ది 28-1-2026 వతేది నుండి ది 2-2-2026 వతేది వరకూ పంచ దినదీక్షతో శైవాగమోక్తముగా శ్రీ స్వామివారి అనువంశిక ధర్మకర్తలైన రాజమండ్రి వాస్తవ్యులు మహారాజశ్రీ మన్యం కనకయ్య జమీందారు వారి కుమారులు మహారాజశ్రీ మన్యం సంతోష్ ఫణి కుమార్ గారి దంపతుల యాజమాన్యంలో శైవాగమ పండితులైన

Scroll to Top