PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం మరువలేనిది

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కు ధన్యవాదాలు టాలీవుడ్ సినీనటుడు టార్జాన్ ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన నటుడు టార్జాన్ ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజకవర్గ ప్రాంత కళాకారుల ఉన్నతి కోసం కృషి చేస్తూ వారి సౌజన్యం కోసం ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా సుమారు నాలుగున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించడం శుభ పరిణామం టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు టార్జాన్ […]

HOME

అమలాపురంలో విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయ సేకరణ!

పయ నించే జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ​డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన విద్యుత్ చార్జీల ప్రతిపాదనలపై ఏపీఈఆర్‌సీ (APERC) ఆధ్వర్యంలో మంగళవారం బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ​ ముఖ్య విశేషాలు:ఈ కార్యక్రమంలో రైతులు, వినియోగదారులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని విద్యుత్ చార్జీల పెంపు, మార్పులపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. టీ. గోపాల కృష్ణ, ఎం. జమిలీ, టీ. నాగా భూషణం తదితరులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సిద్దాపూర్ గ్రామపంచాయతీకి కంప్యూటర్ అందించిన వార్డ్ సభ్యులు స్రవంతి మహిపాల్

పాఠశాల విద్యార్థులకు క్యారం బోర్డులు మరియు కుక్కర్ అందచేత పాల్గొన్న సర్పంచ్ బాసు నాయక్ మరియు సీనియర్ నాయకులు ఎల్లారం శేఖర్ రెడ్డి ( పయనించే సూర్యుడు జనవరి 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ 9 వ వార్డు నెంబర్ స్రవంతి మహిపాల్ గ్రామపంచాయతీ కార్యాలయానికి కంప్యూటర్ అందించడం జరిగింది. అదేవిధంగా చింతగట్టు తండా లోని అంగన్వాడి కేంద్రానికి కుక్కర్ ను అందించడం జరిగింది . అంతేకాకుండా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ రాయితీలు పొందాలంటే చెరువులకు అనుమతులు తప్పనిసరి కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్

పయనించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఆక్వా చెరువులకు అనుమ తులు తప్పనిసరని అను మతులు పొందని పక్షంలో ప్రభుత్వ రాయితీలు పొంద లేరని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆక్వా రైతాంగానికి సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ నందు ఆక్వా రిజిస్ట్రేషన్ పూర్తిస్థాయిలో జరగక పో వడానికి గల కారణాలపై మత్స్య శాఖ అధికారుల తో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సమీక్షించారు. ఈ సంద ర్భంగా మత్స్య శాఖ అధి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ లక్ష్మీ పద్మావతి శ్రీ వేంకటేశ్వరుని 26వ వార్షికోత్సవ మహోత్సవం…

పయ నించే సూర్యుడు జనవరి 28 ముమ్మిడివరం ప్రతినిధి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ బొమ్మూరులో వెంకటగిరి మీద వెలసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి 26వ వార్షిక మహోత్సవ కార్యక్రమాలు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలైన మహారాజశ్రీ కామిని వెంకటరాంప్రసాద్ చౌదరి శ్రీమతి లక్ష్మీ దంపతుల యాజమాన్యంలో గణపతి పూజతో ప్రారంభమై అభిషేకాలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమంజనం అనంతరం స్థానిక శ్రీ భక్తాంజనేయ స్వీట్స్ అధినేతలైన శ్రీ సలాది సాయిబాబ

Scroll to Top