PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుడి నిర్మాణానికి విరాళాలు సేకరణ

లక్ష్మీదేవుని పల్లి హనుమాన్ మరియు శివాలయం నిర్మాణానికి విరాళాలు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) లక్ష్మీదేవుని పల్లి గ్రామంలోని హనుమాన్ శివాలయ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఈరోజు పలువురు భక్తులు ఉదారంగా విరాళాలు అందజేశారు.వివరాలు:-చెక్కల గోవింద్ రూ.11,000/-,చెక్కల రమేష్ రూ.11,000/-,చెక్కల సుధాకర్ రూ.11,011/-,చిలుకూరి లింగం గౌడ్ రూ.11,000/-,కేతావత్ రవినాయక్ రూ.11,011/-,రాఘవేందర్ గౌడ్ రూ.6,001/-,మెకానిక్ శ్రీకాంత్ రూ.2,100/-,కొలుముల యాదయ్య రూ.1,500/-విరాళంగా ఆలయానికి అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన ఆశ్రమ-ఏపీ మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి

పయనించే సూర్యుడు జనవరి 27 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా, మహానంది మండలంలోని ట్రైబల్ గిరిజన ఆశ్రమ పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, మరుగుదొడ్లు, వసతి గదులు తదితర మౌలిక వసతులను సమగ్రంగా పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా సౌకర్యాలు, భోజన ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ వారికి ఏవైనా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మేడారం సందర్శించిన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్..

మేడారంలో ఎమ్మెల్యే తులాభారం.. భక్తిశ్రద్ధలతో పూజలు చేసిన వీర్లపల్లి.. ఘన స్వాగతం పలికిన ఆలయ నిర్వహకులు ( పయనించే సూర్యుడు జనవరి 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మానవ రూపంలో పుట్టి అసమానమైన తమ వీరత్వంతో.. కన్నీరు పెట్టించే తమ కథతో.. వేగాన్ని నింపే త్యాగాలతో దేవతలుగా కొనియాబడిన సమ్మక్క- సారక్క లను దర్శించే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. మేడారం జాతరను పురస్కరించుకొని గ్రామదేవతలైన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

జనం న్యూస్ జనవరి 27 అమలాపురం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లో ఉన్న జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ జాతీయ జెండా ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలు..

పయనించే సూర్యుడు జనవరి 27 ముమ్మిడివరం ప్రతినిధి మాఘమాసం మొదటి ఆదివారం రథసప్తమి మహా పర్వదినం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు లో మెట్టమీద శ్రీ వివేకానంద మహారోగి ఆరోగ్య కేంద్రం నందు కోనసీమ జిల్లా ఆలమూరు కి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వార్షిక సత్కార పండితుడు ప్రతిష్టాచార్య సూర్యోపాసకులు అయిన బ్రహ్మశ్రీ కాళ్ళకూరి సూరి పండు శివాచార్య మరియు వారి సహచర బృందం తో ప్రత్యేక పూజలు నిర్వర్తించిన మహారాజశ్రీ వెలగల అప్పారెడ్డి గారి

Scroll to Top