PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ భవన్ నందు 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ వద్ద కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది.నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆచార్యులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో గర్వకారణంభైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరోసారి జిల్లాలో తన ప్రత్యేకతను చాటుకుంది. కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులు తమ సేవలకుగాను జిల్లా స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొని కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.కళాశాలలో జంతు శాస్త్ర విభాగ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డా. కొసారి సంతోష్ కుమార్ , విద్యారంగంలో వారు అందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుమ్మిర్యాల్ గ్రామంలో 77వగణతంత్ర దినోత్సవవేడుకలు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఎందరో మహానీయుల త్యాగం పోరాటం వల్ల దేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం రావడం జరిగింది . అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని స్వతంత్ర అనంతరం ఏ విధంగా పాలన కొనసాగించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మానవ హక్కులు కల్పించాలని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి సుదీర్ఘ ఆలోచన జరిపి డాక్టర్ రాజేంద్రప్రసాద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కె.జగన్నాధపురం హైస్కూల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయ నించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.సూర్య కుమారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుతూ దేశాభివృద్ధికి తోడ్పడే ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ గీతం ఆలపించి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హిందూవుల ఐక్యతే హిందూ ధర్మపు అసలైన బలం

పయ నించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ వడమలపేటలో ఘనంగా హిందూ సమ్మేళనం సమాజంలో విభేదాలకు తావివ్వకుండా ఐక్యతతో ముందుకు సాగడమే హిందూ ధర్మం యొక్క అసలైన ఆత్మ అని చిలుకూరి కృష్ణ స్వామి స్పష్టం చేశారు. వడమలపేటలో శ్రీ సంజీవరాయ స్వామి దేవాలయం ప్రాంగణంలో హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన హిందూ సమ్మేళనంలో కృష్ణ స్వామి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాలు మన ఇంటి

Scroll to Top