కాంగ్రెస్ భవన్ నందు 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ వద్ద కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది.నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ […]




