PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిర్మల్ జిల్లా కలెక్టర్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న బొడ్డోళ్ల బాలాజీ ఝర

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి బి గ్రామానికి చెందిన బోడ్డోళ్ళ బాలాజీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్మల్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో రెండవసారి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతుల మీదగా బెస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ అవార్డు అందుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా (డి సి హెచ్)ఆరోగ్య అధికారి డాక్టర్ యూ. కాశీనాథ్ గారు అభినందనలు తెలియజేశారు వారితో పాటు పలువురు వైద్య బృందం పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల లోనే నాణ్యమైన విద్య

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్ ఈ రోజు సోమవారం రోజున గణతంత్ర్య దినోత్సవ సందర్బంగా దేవన్ పల్లి గ్రామంలోని ప్రాథమికొన్నత పాఠశాల లో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామ అభివృద్ధి కమిటీ వారు విద్యార్థులకు దుస్తులు పంపిణి చేశారు..ఈ సందర్బంగా ముఖ్య అతిధి గా హాజరైన ఎంపీడీఓ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ల్లో నాణ్యమైన విద్య అందుతుందని, వచ్చే సంవత్సరం విద్యార్థుల సంఖ్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ భవన్ నందు 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ఈరోజు 77వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షు డు నగేష్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది.అదేవిధంగా గాంధీ చౌక్, రైల్వే స్టేషన్ వద్ద కూడా జెండా ఆవిష్కరించడం జరిగింది.నెహ్రూ పార్క్ చౌరస్తా వద్ద నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ జాతీయ జెండా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఆచార్యులకు ప్రతిష్ఠాత్మక అవార్డులు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మరో గర్వకారణంభైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరోసారి జిల్లాలో తన ప్రత్యేకతను చాటుకుంది. కళాశాలలో పనిచేస్తున్న ఇద్దరు అధ్యాపకులు తమ సేవలకుగాను జిల్లా స్థాయి ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకొని కళాశాలకు గర్వకారణంగా నిలిచారు.కళాశాలలో జంతు శాస్త్ర విభాగ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డా. కొసారి సంతోష్ కుమార్ , విద్యారంగంలో వారు అందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుమ్మిర్యాల్ గ్రామంలో 77వగణతంత్ర దినోత్సవవేడుకలు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఎందరో మహానీయుల త్యాగం పోరాటం వల్ల దేశానికి 1947 సంవత్సరంలో స్వతంత్రం రావడం జరిగింది . అందులో ముఖ్యంగా మహాత్మా గాంధీ సుభాష్ చంద్రబోస్ కీలక పాత్ర పోషించారని స్వతంత్ర అనంతరం ఏ విధంగా పాలన కొనసాగించాలి ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఏ విధంగా రాజ్యాంగాన్ని నిర్మించి దేశ ప్రజలకు మానవ హక్కులు కల్పించాలని జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి సుదీర్ఘ ఆలోచన జరిపి డాక్టర్ రాజేంద్రప్రసాద్

Scroll to Top