PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జాతీయ జెండాని అవమానించిన సూళ్లూరు పేట చందన షాపింగ్ మాల్

పయనించే సూర్యుడు జనవరి 26( సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా వెలిసిన చందన షాపింగ్ మాల్ ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా కంటికి కనిపించిన మత్తులో డబ్బున్నది పరపతి ఉన్నదని అహంకారంతో 100 కోట్ల పైనున్న జనాభా ని కించపరిచే విధంగా భారతదేశ జనాభా గుండెల్లో పెట్టుకున్న జాతీయ జెండాను అవమానించడమే కాకుండా అహంకారంతో విర్రవీగుతున్న చందనా బ్రదర్ షాపింగ్ మాల్స్ ఇలాంటి షాపింగ్ మాల్ ని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు – జాతీయ జెండాను ఆవిష్కరించిన * దొమ్మేటి పల్లవి వెంకటరావు

పయనించే సూర్యుడు జనవరి 26 ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం నడవపల్లి పంచాయితీ వద్ద పంచాయతీ సర్పంచ్ దొమ్మేటి పల్ల వెంకటరావు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, రాజ్యాంగ నిర్మాతలకు మరియు స్వాతంత్ర్య సమరయోధులకు ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ వార్డ్ నెంబర్ (బిజెపి జిల్లా ట్రెజరర్) గంధి నానాజీఈ సందర్భంగా మాట్లాడుతూ: “భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలే మన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం పంచాయతీ లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు,జనవరి26,అశ్వాపురం: 77 గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశ్వాపురం గ్రామపంచాయతీలో జాతీయ జెండాను అశ్వాపురం సర్పంచ్ బానోత్ సదర్ లాల్ ఎగురవేశారు మరియు గ్రామ సభను కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం మన పెద్దలు జాతీయ నాయకులు ఎంతో త్యాగం చేశారని. ఈరోజు మన రాజ్యాంగం అమలులో వచ్చిన రోజు ప్రతి వ్యక్తి సేవాభావం కలిగి ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఉపసర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ 2026

పయనించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ రుద్ర బెస్ట్ హెల్పింగ్ ఫౌండేషన్ నంది అవార్డ్స్ ఆల్ ఇన్ టాలెంట్ అవార్డ్స్2026 హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్ట కృషి చేసిన ప్రముఖులకు అవార్డ్స్ అందజేయడం జరిగింది గత 20 సంవత్సరాలు గా జానపద రంగంలో పగటి వేషాల్లో బుర్రకథ సాంఘిక నాటక వీధి నాటకాలు రంగస్థలం ఏకపత్రం ఆల్ ఇండియా రేడియో టీవీ మరియు సినిమా రంగాల్లో విశిష్ట కృషి చేసి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపిరెడ్డి నగర్ లోని శ్రీ వీరాంజనేయ శివాలయం వద్ద 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి పాపిరెడ్డి నగర్ కాంటేస్టింగ్ అధ్యక్షులు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి జాతీయ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మనం ఇంత సంతోషంగా,స్వేచ్ఛగా ఉన్నామంటే అలనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలితమే అని అన్నారు.భారతీయులం ప్రతీ ఒక్కరం వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి అన్నారు.కార్యక్రమంలో పాపిరెడ్డి నగర్ సీనియర్ నాయకులు కేశిరెడ్డి హనుమంత రెడ్డి,చర్ల రామ

Scroll to Top