PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముధోల్ఎమ్మెల్యే రామారావు పటేల్.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణం లో ఘనతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పాల్గొని భైంసా ఏరియా ఆసుపత్రి లో జాతీయ జెండా ను ఆవిష్కరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ఘన తంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. ఎస్. ఎస్. జిన్నింగ్ ఫ్యాక్టరీ లో బిజెపి పట్టణ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జెండా వేడుకల్లో పాల్గొన్నారు. ఏరియా ఆసుపత్రి లో సెక్యూరిటీ గార్డ్ లకు సర్టిఫికెట్ లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యానికేతన్ హై స్కూల్లో 16వ జాతీయ ఓ టర్ల దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 26 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ ఐ.పోలవరం మండలం, గుత్తెనదీవి సాయిరామ్ విద్యానికేతన్ హై స్కూల్ లో16వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ 18 ఏళ్ళు నిండిన ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని, యువత ఓటర్లుగా నమోదు చేసుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలనీ, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు.మన ఓటు మన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి : సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్

పయనించే సూర్యుడు జనవరి 26 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలం రేపల్లె వాడ : భారత రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శమని రేపల్లెవాడ సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రేపల్లెవాడ గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 26 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా సూళ్లూరుపేటలో స్థానిక ఆర్ఎంబి గెస్ట్ హౌస్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిపారు ఈ కార్యక్రమ లో కాంగ్రెస్ పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇంచార్జ్ మావుడూరు వెంకటాచలపతి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ. కాంగ్రెస్ పార్టీ నాయకులందరితో కలసి జాతీయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ఎమ్మెల్యే అద్భుతమైన పరిపాలన చూసి వైసిపి ముఖ్య నేతలు టిడిపిలో చేరిక

పయనించే సూర్యుడు జనవరి 25 సూళ్లూరు పేట నియోజకవర్గం దాసు సూళ్లూరుపేట మండల పరిధిలోని నాదెOడ్లవారి కండ్రిక పంచాయతీ సర్వారెడ్డి కండ్రిగ (పిండిపాలెం ) గ్రామానికి చెందిన వైసిపి ముఖ్య నేతలు అంతా సూళ్లూరుపేట ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ వారి అద్భుతమైన పాలన మంచితనం పార్టీలో ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్లే విధానం పార్టీ కోసం ప్రతి ప్రతినిత్యం కష్టపడే కార్యకర్త ని తన సొంత బిడ్డల్లా చూసుకుని మానవత్వం కలిగిన సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి

Scroll to Top