PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేషనల్ గర్ల్ చైల్డ్ డేసందర్భంగావిద్యార్థులకు అవగాహన

పయనించె సూర్యుడు జనవరి 24పొనకంటి ఉపేందర్ రావు ఇల్లందు ;జూనియర్ కాలేజీలో అవగాహన కార్యక్రమం బాలికల హక్కులు, చదువు ప్రాముఖ్యత, ఆరోగ్యం, పోషణ, బాల్య వివాహాల నివారణ గురించి అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం కి CDPO అరుణ కుమారీ సూపర్వైజర్ రోహిణి, k. సక్కుబాయి ప్రిన్సిపాల్ సార్ రామలింగేశ్వర రావు లెక్చరర్స్, అంగన్వాడి టీచర్స్ L. మాధవి, V. ధనలక్ష్మి, తారాబాయి అటెండ్ అవ్వడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రేపల్లెవాడ గ్రామపంచాయతీలో నూతన నర్సరీ ప్రారంభోత్సవం

ఉపాధి హామీ నర్సరీ పనుల ప్రారంభం సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ పయనించే సూర్యుడు జనవరి 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులతో పాటు, నర్సరీ పనులను సర్పంచ్ అజ్మీర సురేష్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అజ్మీర సురేష్ నాయక్ మాట్లాడారు. గ్రామీణ ఉపాధి అవకాశాలు పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలి

గిరిజన యువ నాయకుడు ఆకాష్ నాయక్ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15న ప్రభుత్వ సెలవుదినంగా ప్రకటించాలి ( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) గిరిజనుల ఆరాధ్య దైవం సమాజ సంస్కర్త మరియు ధార్మిక నాయకుడైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గిరిజన యువ నాయకుడు ఆకాష్ నాయక్ అన్నారు. సేవాలాల్ మహారాజ్ కేవలం బంజారాల సమాజానికే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్వచ్ఛ రథం ను ప్రారంభించిన శాసనసభ్యులు జె.సి. అస్మిత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 24(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంనందు స్వర్ణ ఆంధ్రా… ఈరోజుస్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవంలో పాల్గొన్న తాడిపత్రి శాసనసభ్యులు జె.సి. అష్మిత్ రెడ్డి గారు… అధికారులు, ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేసి ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. స్వర్ణ యాడికి, స్వర్ణ ఆంధ్రాను కాపాడుదాం అంటూ నినదించారు..అందులో భాగంగా స్వచ్ఛ రథం ప్రారంభోత్సవం చేసి గ్రామస్తుల నుండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్మికులకు సకాలంలో వేతనాలు చెల్లించాలి .

మిషన్ భగీరథ స్కీమ్లో రాష్ట్రవ్యాప్తంగా 16 వేల మంది పనిచేస్తున్నారు. వారికి మిషన్ భగీరథ కార్పొరేషన్ ఏర్పాటు చేసి సకాలంలో వేతనాలు చెల్లించాలని టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు కే సూర్యం గారు అన్నారు. // పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 25మక్తల్ // తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ వర్కర్స్ యూనియన్ మక్తల్ సెగ్మెంట్ కమిటీ సమావేశం సత్యసాయి మందిరంలో సంఘం అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య వక్కలుగా కే సూర్యం టియుసిఐ

Scroll to Top