PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారతరత్న కర్పూరి ఠాకూర్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పసుపులేటి మహాలక్ష్మిరావు అధ్యక్షతన పాసర్లపూడి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి అయినవిల్లి సత్తిబాబు గౌడ్ పాల్గొని ఆయన చేసిన సేవా కార్యక్రమాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పటికీ ఆయన నిరాడంబరత్వం వంటి గొప్ప విషయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణ, కుడుపూడి దావీద్, ప్రధాన కార్యదర్శి కట్ట సత్య ప్రసాద్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వసంత పంచమి వేడుకల్లో విద్యార్థులు

పయనించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఐ పోలవరం మండలం మురముళ్ళ గ్రామంలో నూతనంగా నిర్మించిన సంపూర్ణ శిలా రామ కోవెలలో నడింపల్లి శివరాజు ఆధ్వర్యంలో వసంత పంచమి సందర్భముగా స్థానిక విద్యార్థుల చే సరస్వతి మాతకు సహస్ర కలములతో పూజ నిర్వహించి విద్యార్థులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శివరాజు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో నిలవాలి అంటే సరస్వతి మాత సంపూర్ణ అనుగ్రహం లభించాలి అందుకోసమే ఈరోజు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహదారుల నిర్మాణానికి కృషిమండలంలో వివిధ చోట్ల సిసి రోడ్లు శంకుస్థాపన దాట్ల

జనం న్యూస్ జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలం వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్లకి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్& ముమ్మిడివరం నియోజవర్గ శాసనసభ్యుల దాట్ల (సుబ్బరాజు )బుచ్చిబాబు మండలంలో ప్రజలకు మెరుగైన రహదారుల సౌకర్యాలు కల్పించాలని ఉద్దేశంతో పల్లంకుర్రు గ్రామ 1.35 కోట్లతో రూపాయలు వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన విలేజ్ హెల్త్ క్లినిక్కు శంకుస్థాపన అనంతరంకందిపప్పు పంచాయతీ పరిధిలో 86 లక్షలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఘనంగా ఓటరు దినోత్సవం.

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివిలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్‌రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓటరు ప్రాముఖ్యత, ఓటు హక్కు విలువ, ప్రజాస్వామ్యంలో యువత పాత్రపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోళ్ల బుచ్చయ్య విద్యార్థులను ఉద్దేశించి ఓటరు హక్కు ఎంత విలువైనదో, ప్రతి పౌరుడు బాధ్యతగా ఓటు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని విస్తృతంగా వివరించారు.ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం యూనిట్–1,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన శిబిరం

పయనించే సూర్యుడు జనవరి 24 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా నాయుడుపేటలో ట్రినిటీ హాస్పిటల్ నందు మెగా రక్తదాన వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్లో హాస్పెటల్ యాజమాన్యం మెగా రక్తదానం వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో భాగంగా హాస్పిటల్ చైర్మన్ మాధవరం నాగూరయ్య మరియు డాక్టర్ సందీప్ మరియు అనుదీప్ బాలు

Scroll to Top