PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా”లోకేష్ బాబు” పుట్టినరోజు వేడుకలు

పయ నించే సూర్యుడు జనవరి 24 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన, : తండ్రిని మించిన తనయుడు యువనేత, రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ బాబు పుట్టిన రోజు వేడుకలను మత్స్యకార కార్పొ రేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు ఆధ్వర్యంలో కాట్రేనికోనలో ఘనంగా నిర్వ హించారు. తొలుత నాగిడి నాగేశ్వర రావు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీవో మరియు ఎంపీఓ ( పయనించే సూర్యుడు జనవరి 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లోని కడియాలాకుంటా తాండలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం శుక్రవారం భూమి పూజా చెయ్యడం జరిగింది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మూడవత్ రాజు నాయక్ చౌహాన్ ఆధ్వర్యంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫరూక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా పట్టణంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి . బైంసా పట్టణంలో నేతాజీ నగర్‌లో సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా నేతాజీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పూలమాలలతో సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ అనిల్ మరియు డాక్టర్ ముత్యం రెడ్డి, పట్టణ బిజెపి అధ్యక్షుడు రాము, మరియు నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు భామిని సాయినాథ్ , స్వామి, సాయినాథ్, విట్టల్, దత్తు, చక్రపాణి, పోశెట్టి, భోజన్న,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ లో ఘనంగా నేతాజీ జయంతి వసంత పంచమి వేడుకలు..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 23 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి స్థానిక విజన్ విద్యాసంస్థల నందు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుడు “నేతాజీ ” సుభాష్ చంద్రబోస్ జన్మదిన మరియు వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది.మీ రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను” అనే నినాదంతో యుద్ధఖైదీలను మరియు తోటకూలీలను ఉత్తేజపరచి “భారత జాతీయ సైన్యం” మరియు ఇండియన్ ఫార్వార్డ్ బ్లాక్ ను స్థాపించి ఆంగ్లేయులను దీటుగా ఎదుర్కొన్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాయంపేట మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు

జనం న్యూస్ మామిడి రవి బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం, శాయంపేట. రేపు మధ్యాహ్నం: 2:00గంటలకు శాయంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో, భూపాలపల్లి అభివృద్ధి ప్రదాత మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి* గ మాజీ ఐపీఎస్ అధికారి, స్వెరోస్ వ్యవస్థాపకులు& బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కలిసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో పాల్గొంటారు .కావున ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు,

Scroll to Top