PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు

పయనించే సూర్యుడు న్యూస్ 23 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మూసాపేట్ జనతా నగర్ లోని సుభాష్ చంద్రబోస్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన నేతాజీ జయంతి వేడుకల్లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ,ప్రతి ఒక్కరూ నేతాజీ ఆశయాలను ఆచరణలో పెట్టి, సమాజం మరియు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సమ్మక్క సారక్క జాతరకు ఎమ్మెల్యే కు ఘనస్వాగతం పలికిన గ్రామ ప్రజలు

పయనించే సూర్యుడు జనవరి 23 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ పడమట నరసాపురంలో నిర్వహించిన రెండో రోజు సమ్మక్క సారక్క జాతరకు పడమట నరసాపురం గ్రామ సర్పంచ్ సంగం లక్ష్మీ కుమారి, మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ కమిటీ చైర్మన్ లేళ్ళ అప్పిరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్,ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు లేళ్ళ వెంకటరెడ్డి కీ ఘన స్వాగతం పలికారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాదానికి గురైన పూర్తిగా కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.

పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న 36 మంది సురక్షితం..ముగ్గురు మృతి పలువురికి గాయాలు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల్లో పాల్గొన్న జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS . ప్రమాద ఘటనపై దర్యాప్తు వేగవంతం,క్షతగాత్రులను పరామర్శించిన జిల్లా ఎస్పీ. ఆళ్లగడ్డ నంద్యాల జాతీయ రహదారిలో శిరివెళ్ల సమీపంలో నెల్లూరు నుండి 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శిరివెళ్లమెట్ట వద్ద నిన్న అర్థరాత్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఢిల్లీలో ఉగాది ఉత్సాహ లకు సిద్ధ రాఘవరావు దంపతులకు ఆహ్వానం

పయ నించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి ఢిల్లీ డాక్టర్ ఆదినారాయణ దంపతులు సిద్దా రాఘవరావు దంపతులను ముఖ్య అతిథులుగా న్యూఢిల్లీలో జరగబోయే ఉగాది ఉత్సాహ వేడుకలకు వారిన ఆహ్వానించినారు అనంతరం వారు దంపతులను సన్మానించినారుఒంగోలు జనవరి 21 న్యూస్ ప్రతినిధి ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలకు దగ్గర అయ్యేలా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని సాహిత్య సంస్థల నిర్వాహకులు ఆదిలీల ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఆదినారాయణ అన్నారు. ఒంగోలులో వారు వివిధ జాతీయ సంస్థల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ముమ్మిడివరం బిజెపి టౌన్ సమావేశాన్నిముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ

పయనించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం టౌన్ సమావేశం టౌన్ అధ్యక్షులు సన్నిధి రాజు వీరభద్రస్వామి అధ్యక్షతన సమావేశం జరిగింది ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ హాజరైనారు నూతనముగా ఎన్నికైన టౌన్ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిగతా కార్యవర్గాన్ని ప్రకటించారు త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేసే విధంగా బూత్ కమిటీలు నిర్మించాలని

Scroll to Top