PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాము గ్యారేజ్ శుక్రవారం రోజున భీంగల్ లో ప్రారంభం చేయబడును

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మున్సిపల్ పరిధిలో కృషి స్కూల్ ప్రక్కన వసంత పంచమి శుక్రవారం రోజున ఉదయము 10 గంటలకు తాటికొండ రాము రాము గ్యారేజ్ అండ్ ఆటోమొబైల్ మా వద్ద అన్ని రకాల ఫోర్ వీల్స్ పెట్రోల్ డీజిల్ ఎల్ పి జి రిపేర్ చేయబడును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జోరుగా అక్రమ మొరం దందా

పట్టించుకోని సంబంధిత అధికారులు దోపిడిని అరికట్టేది ఎవరు ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్న దోపిడిదారులు పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండల సరిహద్దులో గల ప్రభుత్వ భూమి నుండి జోరుగా అక్రమ మొరం దందా నడుస్తుంది కానీ సంబంధిత అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వ భూమి నుండి చెట్లను నరికివేసి మరి మొరం దంద కొనసాగిస్తున్నారు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్ల భర్తీ వేసేందుకు మొరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయోధ్య ఆలయ వార్షికోత్సవం సందర్భంగా మహా పాదయాత్ర.

పయనించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి కాట్రేనికోన మండలం కందికుప్ప రామాలయం నుండి ఈరోజు ఉదయం అగ్నికుల క్షత్రియ గ్రామాల నుండి ఉప్పూడి గ్రామంలో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహం వరకు ఓలేటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర మాతృమూర్తులు గ్రామస్థులు రామభక్తులు భజన బృందాల వారు కోలాటం బృందం వారు ఇలా అనేకమంది ఈ పాదయాత్రలో పాల్గొని హరినామ సంకీర్తన గావిస్తూ శ్రీరాముని రధము వెంట నడిచినారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా ముమ్మిడివరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మన ఎమ్మెల్యే విజయ్ శ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుక జరపబోతున్నారు

పయనించే సూర్యుడు జనవరి 22 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎప్పటినుంచో ఎమ్మెల్యే విజయ్ శ్రీ పేద ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని సూళ్లూరుపేట ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమం చేయాలని జనవరి 23 వ తారీఖున ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు ఆ కార్యక్రమాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్నారు శాసన సభ్యురాలు డాక్టర్ నెలవలే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు జనవరి 22 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా సిరివెళ్ల మెట్ట వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై రాష్ట్ర న్యాయ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గురువారం ఆయన ప్రమాద స్థలాన్ని స్వయంగా సందర్శించి, పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఫరూక్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదం అత్యంత హృదయ విదారకమని, ప్రాణనష్టం

Scroll to Top