PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుడికి అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా పట్టణంలోని గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలన శాస్త్రం బోధిస్తున్న సీనియర్ అధ్యాపకులు డా. భీమ్ రావ్ , అసోసియేట్ ప్రొఫెసర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి కళాశాలకు గర్వకారణమని కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డా. పవన్ కుమార్ మరియు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కళాశాల అధ్యాపక బృందం డా. భీమ్ రావ్ ఇంకా మరెన్నో ఉన్నత పదవులను అలంకరించాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శోభయాత్రలో పాల్గొన్న పైడి ఎల్లారెడ్డి

ఈరోజు గాంధారి మండలం చద్మల్ తాండ గ్రామపంచాయతీలో 500 సంవత్సరాల భారతదేశ ప్రజలకు చిరకాల వాంఛ నెరవేర్చిన రోజు సందర్భంగా అయోధ్య రామ మందిరం వార్షికోత్సవ శుభ యాత్రలో సుమారు 5 వేల మంది భక్తులతో కలిసి పాల్గొన్నారు.చాద్మల్ తాండ యువకుల కోరిక మేరకు శివాజీ విగ్రహం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు, అనంతరం చద్మాల్ గ్రామం లో హనుమాన్ దేవాలయంలో స్వామి మాల ధరించినప్పడు స్వాములకు ఇబ్బందిగా ఉంది అని చెప్పగానే తక్షణమే సుమారు 5 లక్షల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అర్చక పురోహితులతో ” విశ్వహిందూపరిషత్ ” వారి సమావేశం…

పయ నించే సూర్యుడు జనవరి 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ధర్మానికి జీవనాడులు మన దేవాలయములైతే, మన ధార్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. మన దేవాలయాలను మనం రక్షించుకోవాలని, అందుకోసం విశ్వహిందూ పరిషత్ తరపున అర్చక పురోహితులు ప్రధాన పాత్ర వహించాలని కాలక్రమేణా స్థానిక ఆలయాల ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఈ విశ్వహిందూ పరిషత్తు ముఖ్య ఉద్దేశాన్ని స్థానికంగా ఆయా గ్రామాల్లో ఉన్న హిందూ బంధువులందరి మనసుల్లోకి చేరేలా ప్రయత్నం చేయాలని కోనసీమ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇటీవల విడుదలయిన అగ్నివీర్, ఎస్ఎస్ సి ఫలితాలలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు మోహనరావు పటిల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. స్థానిక భైంసా పట్టణంలో ఉన్న భైంసా జీన్నింగ్ మరియు ప్రెస్సింగ్ ఫ్యాక్టరీ లో ఇటీవల విడుదలయిన (ఇండియన్ నేవి ఎస్ఎస్ఆర్ మరియు, ఎస్ ఎస్ ర్,జెడి కాన్స్టేబుల్ ముధోల్ నియోజకవర్గం నుండి 15 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైన యువతరంగ్ డిఫెన్సి జూనియర్ కళాశాల విద్యార్థులకు మన ప్రియతమ నేత, మొహనరావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహనరావు పటిల్ చేతుల మీద సత్కారం చేయడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“”గోళ్ళ రాజేష్ సహకారంతో 30 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వికాస భృతి పంపిణీ.”

పయనించే సూర్యుడు జనవరి 22,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు, 12వ వార్డు కౌన్సిలర్ ఖండే శ్యామ్ సుందర్ లాల్.. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న, భారతరత్న, నోబుల్ శాంతి గ్రహీత మదర్ థెరిస్సా స్పూర్తితో గోళ్ళ రాజేష్ ఆర్థిక సహకారంతో 30 మంది నిరుద్యోగులకు నిరుద్యోగ వికాస భృతిని బుధవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గసభ్యులు, 12వ

Scroll to Top