PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన సిఐ గారిని కలిసిన జనసేన పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 21,నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న నంద్యాల జిల్లా,శిరివెళ్ళ మండలం జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలమూరు గౌస్, పెసరాయి చాంద్ బాషా అధ్వర్యంలో…సిరివెళ్ల పోలీస్ స్టేషన్ నందు కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్(సిఐ) ని మర్యాదపూర్వకంగా కలిసి పండ్లు, పూలమాలతో సన్మానించిన సిరివెళ్ల మండల జనసేన పార్టీ నాయకులు.కొత్తగా వచ్చిన సిఐ ని కలిసిన వారిలో జనసేన పార్టీ క్రియా వాలంటీర్ K తేజో నాధ్ (తేజ), షేక్ జబీవుల్లా, జెడ్పీ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“అర్హులైన జర్నలిస్ట్ లకు అండగా ఉంటా – మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ “

పయనించే సూర్యుడు జనవరి 21 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న అర్హులైన జర్నలిస్ట్ లకు తాను అండగా ఉంటానని రాష్ట్ర న్యాయశాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ అన్నారు.బుధవారం నంద్యాల చాబోలు రోడ్డులోని జర్నలిస్ట్ కాలనీలో సీనియర్ జర్నలిస్ట్ ఎస్ ఆర్ షరీఫ్ కుమారుడు వివాహ కార్యక్రమంకు మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ముఖ్య అతిథిగా పాల్గొని జర్నలిస్ట్ కాలనీలో సమస్యలు మంత్రి అడిగి తెలుసుకున్నారు.రాష్ట్ర ప్రభుత్వం జర్నలిష్టుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ కార్మికులను తొలగిస్తామని బెదిరించడం. రాజకీయ వేధింపులు తగదు- ఏఐటియుసి.”

పయనించే సూర్యుడు జనవరి 21,నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న పారిశుద్ధ కార్మికులను తొలగిస్తే త్రీవ ఆందోళన తప్పదు-ఏఐటీయూసీ. పాణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో దశాబ్దాలుగా పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులపై రాజకీయ వేధింపులు తగదని వారిని తొలగించాలని చూస్తే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి రాజకీయ నాయకులను ఎత్తుకులను అడ్డుకట్ట వేస్తామని ఏఐటియుసి ఆధ్వర్యంలో పాణ్యంప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఆందోళన ధర్నా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో. ఏఐటీయూసీ జిల్లా నాయకులు పి మురళీధర్. ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి సంస్థాగత నిర్మాణ సమావేశం”

పయనించే సూర్యుడు జనవరి 21, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న కూటమి ప్రభుత్వం సృస్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్దికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని విమర్శించిన,మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సృస్టిస్తున్న సంపద రాష్ట్ర అభివృద్దికి కాదని, అది కూటమి నేతల జోబులు నింపేందుకే అని,మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల నియోజకవర్గ స్థాయి సంస్థాగత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు గొల్ల కోటి, గ్రంధి, పయ నించే సూర్యుడు, జనవరి 20, 2026: ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా ముమ్మిడివరం మార్కెటింగ్ యాడ్ వైస్ చైర్మన్ గొల్ల కోటి వెంకటరెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ హర్షం వ్యక్తం చేసారు. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్

Scroll to Top