PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భైంసాలో నిన్న జరిగిన ప్రమాద స్థలాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులకు ఆదేశం రాత్రి సమయాల్లో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించాలి – జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐప నిన్న అర్థరాత్రి భైంసా పట్టణంలోని ఆర్‌టీసీ బస్ డిపో సమీపంలో ఉన్న వంతెన పై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఘటన సమాచారం అందగానే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెల్మెట్ వేసుకుంటే జీవితానికి భద్రం…

పయనించే సూర్యుడు జనవరి 23 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ఎస్పీ రాహుల్ మీనా..జీవితం చాలా విలువైనది. అటువంటి జీవితానికి భద్ద్రత అవసరం అని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అన్నారు. హెల్మట్ అవసరం అందరూ గుర్తించాలి అంటూ ఎస్పీ స్వయంగా మోటార్ సైకిల్ నడుపుతూ అవగాహనా చేశారు. అమలాపురం డిఎస్పీ కార్యాలయం నుంచి గడియార స్థంభం సెంటర్, నల్లవంతెన, ఎర్ర వంతెన, మహిపాల వీధి, హై స్కూల్ సెంటర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎన్నిక

హర్షం వ్యక్తం చేసిన బిజెపి సీనియర్ నాయకులు వీరన్న చౌదరి పయనించే సూర్యుడు, జనవరి 20, 2026:ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ (45) ఎన్నికైన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రాజనగరం పూర్వపు నియోజకవర్గ ఇన్చార్జ్ నీరుకొండ వీరన్న చౌదరి హర్షం వ్యక్తం చేసారు. సోమవారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో కమల దళపతిగా నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, జేపీ నడ్డా వారసుడిగా బీహార్ నేతకు అవకాశం దక్కిందని,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కెనరా బ్యాంకు వారి సౌజన్యంతో PMSBY ఆర్థిక భరోసా

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం దాసు) తడ మండలం భీములవారి పాలెం గ్రామంలో ఎం.దేవన్ ప్రమాదశాత్తు మరణించడం జరిగింది.ఇతని గురించి బ్యాంక్ లో విచారించగా పీఎంఎస్ బివై యాక్టివ్ లో ఉంది. దీనికిగాను మేము బ్యాంకు లో క్లెయిమ్ చేశాము. పీఎంఎస్ బివై ద్వారా 2 లక్షలు రూపాయలు అమౌంట్ సెటిల్మెంట్ అయ్యింది. పీఎంఎస్ బివై ద్వారా రెండు లక్షల రూపాయలు చెక్కును అతని భార్య ఎం.దేశారాణి కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట అభివృద్ధి కోసం కలెక్టర్ తో భేటీ అయిన ఎమ్మెల్యే విజయశ్రీ

పయనించే సూర్యుడు జనవరి 20 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరుపేట ప్రజల పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ఎమ్మెల్యే విజయశ్రీ తిరుపతి జిల్లా కలెక్టర్ ని మర్యాదపూర్వంగా కలిసి సూళ్లూరుపేట అభివృద్ధి చేయాలని చర్చించడం జరిగినది ఎన్నో పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ పనులను త్వరగా క్లియర్ చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ తో చర్చించడం జరిగినది సూళ్లూరు పేట ప్రజలు పడుతున్న బాధలను కల్లారా చూసి చెల్లించిపోతున్న ఎమ్మెల్యే సూళ్లూరుపేట

Scroll to Top