PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి మృత దేహానికి నివాళులు అర్పించిన కాటసాని తిరుపాల్ రెడ్డి.

పయనించే సూర్యుడు జనవరి 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బనగానపల్లె నియోజకవర్గం అవుకు మండలం కోనాపురం గ్రామానికి చెందిన గోనిశెట్టి వెంకట క్రిష్ణ తల్లి గోనిశెట్టి లక్ష్మీ నరసమ్మ (వయసు 65 సంవత్సరాలు) అనారోగ్యంతో మృతి చెందిన విషయాన్ని తెలుసుకొని మృత దేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన అవుకు మండల వైఎస్సార్సీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి. ఈకార్యక్రమంలో ఉమ్మడి కృష్ణా రెడ్డి,నారాయణ రెడ్డి,తిరుమల రెడ్డి,గోనిశెట్టి రమణ,జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గోళ్ళ రాజేష్ ఆదేశాలతో రైల్వే స్టేషన్ సమీపంలోని పేద,నిరాశ్రయులకు ఉచితంగా పుల్కాలు,జొన్న రొట్టెలు,పప్పు,కర్రీ,కలర్ రైస్ పంపిణీ.

పయనించే సూర్యుడు జనవరి 19,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న పట్టణంలోని స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని పేద నిరాశ్రయులకు నంద్యాల వాసి ప్రముఖ వ్యాపార వేత్త, సామాజిక వేత్త,గోళ్ళ రాజేష్ ఆదేశాలతో నంద్యాల పట్టణ ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు సీనియర్ రిపోర్టర్ నూర్ భాషా ఆధ్వర్యంలో పేదలు, నిరాశ్రయులకు దాదాపు 200 మందికి పుల్కాలు ,జొన్న రొట్టెలు, కలర్ రైస్ పప్పు,కర్రీ అందివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ రాయలసీమ జోన్ ఇంచార్జ్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ సంఘాల సభ్యులు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. భైంసా లో మెప్మా సంఘాలకు 92లక్షల 62 వేల 329 రూపాయల రుణాలను అందజేసిన ఎమ్మెల్యే మహిళ సంఘాల సభ్యులు బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు.సోమవారం భైంసా మున్సిపల్ కార్యాలయం లో మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులకు 92, 62,329 రూపాయల వడ్డీ లేని రుణాల చెక్కును అందించిన సందర్భంగా మాట్లాడారు.బ్యాంక్ అప్పుల ను చెల్లెస్తూ అధికంగా రుణాలను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ తాటికొండ గంగాధర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఫిబ్రవరి నెలలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడం జరిగిందని, అందులో భాగంగానే రాష్ట్రంలోని సుమారు 116 మున్సిపాలిటీలకు, ఏడు నగర కార్పొరేషన్లకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని, మన నిజామాబాద్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఒక నిజామాబాద్ నగర మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు జరగడం జరుగుతుందని, దీనికి సంబంధించి బోధన్ మున్సిపాలిటీకి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మక్తల్: వీరభద్ర స్వామి ఆలయంలో అన్నదానం

// పయనించే సూర్యుడు// న్యూస్ జనవరి 19మక్తల్ // మక్తల్ పట్టణంలోని యాదవ నగర్ వీరభద్ర స్వామి దేవాలయంలో అమావాస్యను పురస్కరించుకుని ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అన్నదాతలు బొలెరి ఆశప్ప-శ్యామలమ్మ కుటుంబ సభ్యుల సౌజన్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఆలయ నిర్వాహకులు జి.శివకుమార్,మేస్త్రి.కల్లూరి నాగప్ప. కొండయ్య. పీకే నరసింహ నాయుడు. రామంజి.తదితరులు పాల్గొని భక్తులకు ప్రసాద వితరణ చేశారు. ప్రతి అమావాస్య కు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

Scroll to Top