PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ముధోల్ మాజీ శాసనసభ్యులు శ్రీ జీ.విఠల్ రెడ్డి

ప్రయాణించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో బైంసా పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముధోల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించి సుమారు 70 సీఎం సహాయనిధి చెక్కులను ( సుమారు 23 లక్షల 32 వేయిల రూపాయిలు )లబ్ధిదారులకు అందజేయడం జరిగింది. చెక్కులు మంజూరు చేసి ఇచ్చినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు * ముధోల్ నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీ వీర్లయ్య స్వామి వారి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

పయనించే సూర్యుడు జనవరి 17 (సూళ్లూరుపేట నియోజకవర్గ రిపోర్టర్ దాసు) పెళ్లకూరు మండలం, తాలవాయపాడు గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ వీర్లయ్య స్వామి వారి ఉత్సవాల్లో సూళ్లూరుపేట నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ నెలవల విజయశ్రీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని, గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన స్వామివారి ఊరేగింపులో ఆమె పాల్గొని భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భక్తుల ఇంటికే మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రసాదం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ సమస్త ఉమ్మడి జిల్లా నిజామాబాద్ మరియు కామారెడ్డి జిల్లా ప్రజలకు తేలియజేయునది ఏమనగా తెలంగాణా రాష్ట్ర ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వార నడపబడుతున్న ఆర్.టి.సి.కార్గోలో మేడారం వెళ్ళలేని భక్తులకు మేడారం సమ్మక్క సారలమ్మ ప్రసాదం కేవలం రూ.299/- కె ఈ మేడారం ప్రసాదం మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని రీజినల్ మేనేజర్ టి. జోస్నా తెలిపినారు. ఈ సదుపాయాన్ని www.tgsrtclogistics.co.in అనే వెబ్సైట్ ద్వార,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆగాపే ఆశ్రమంలో అన్నదానం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీలో ఉన్న అగాపే ఆశ్రమంలో పోలూరు నారాయణస్వామి, భార్య లక్ష్మీదేవి, కుమార్తె ఇందుమతి వీరి కుటుంబము ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ అన్నదానం ఏర్పాటు చేశారు. కుమార్తె ఇందుమతికి ఉద్యోగము రావడం ద్వారా సంతోషించి, కృతజ్ఞతగా భోజనాలు సిద్ధపరచుకొని అగాపే ఆశ్రమంలో కుటుంబమంతా కలిసి అన్నదానం చేశారు. వీరితోపాటు నారాయణస్వామి తల్లి నాగలక్ష్మి, తమ్ముడు భాస్కర్, మరదలు లలిత,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

“కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్యలు ఆపాలి-వైసిపి “

పయనించే సూర్యుడు జనవరి 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న కూటమి ప్రభుత్వం దళితులపై దాడులు హత్య రాజకీయాలు రెడ్బుక్ రాజ్యాంగాన్ని ఆపాలని లేకపోతే ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నంద్యాల వైఎస్ఆర్సిపి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతియ్య జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు కార్ రవికుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో మందా సాల్మన్ అనే దళితున్ని హత్యగావించిన సంఘటనపై నేడు నంద్యాల మాజీ శాసనసభ్యులు శిల్పా

Scroll to Top