PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సెంట్రల్ లైటింగ్ మరియు రోడ్డు పనులు విస్తరణ గురించి ఏం ఎల్ ఏ పాయం కి వినతి

పయనించే సూర్యుడు, అశ్వాపురం, జనవరి 13: పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ని అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశ్ రావు కలిసి ఎప్పుడో కావలసిన అశ్వాపురం మెయిన్ రోడ్డు విస్తరణ మరియు సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభం అయినందుకు ధన్యవాదాలు తెలియచేశారు. అశ్వాపురం ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతము కావటం రోడ్డు మీద నుండి నిత్యం వందలాది వాహనములు అనగా లారీలు,బస్సులు,పరిశ్రమలకు సంబంధించిన హెవీ గూడ్స్ వెహికల్స్, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వందవ పుట్టిన రోజు జరుపుకున్న సీతాదేవి*

పయ నించే సూర్యుడు జనవరి 12 ముమ్మిడివరం ప్రతినిధి నానాజీ కాట్రేనికొన ఈ రోజుల్లో 50 సంవత్సరాలు వచ్చేసరికి అనేక ఆసుపత్రులు చుట్టేస్తున్నారు. అల్లోపతి, హోమియోపతి, వంటి మందులను రుచి చూస్తున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం నడవపల్లి గ్రామానికి చెందిన పాకలపాటి సీతాదేవి జనవరి 12 నాటికి 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని వందో సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు,ఇద్దరు కుమారులు స్వగ్రామంలోనే ఉంటూ నేటికీ తన పని తాను చేసుకుంటూ ఎంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కళ్యాణ లక్ష్మి చెక్కులు మండల రెవెన్యూ అధికారి ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలి.

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ ప్రశాంత్ రెడ్డి అహంకారాన్ని ప్రదర్శించవద్దు. ప్రజా పాలనలో అహంకారానికి చోటు లేదు. ప్రశాంత్ రెడ్డికి ప్రజా ప్రభుత్వం ప్రోటోకాల్ గౌరవాన్ని ఇచ్చింది. ఆ గౌరవాన్ని అతను కాపాడుకుంటే మంచిది.ప్రజా ప్రభుత్వంలో ప్రజలను రాజకీయ నాయకుల ఇంటి చుట్టూ తింపుకునే కుసంస్కారం ఛిద్రం అయింది.కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను నేరుగా మండల తహసీల్దార్ కె సమర్పించే వెసులుబాటును కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వంలో సంవత్సరం దాటిన చెక్కులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సుండుపల్లి మండల పోలీస్ శాఖ – ప్రజలకు విజ్ఞప్తి

పయనించే సూర్యుడు జనవరి 12 కడప సుండుపల్లె మండలం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సుండుపల్లి మండల పరిధిలోని ప్రజలందరికీ సుండుపల్లి మండల పోలీస్ శాఖ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సంక్రాంతి పండుగ అనేది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా, శాంతియుతంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకునే మహత్తరమైన పండుగ. అయితే ఈ పండుగను అవాంఛనీయమైన, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చకూడదని పోలీస్ శాఖ ప్రజలను విజ్ఞప్తి చేస్తోంది. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంలో కోడిపందెం, మట్కా, జూదం, ఇంటిని వదిలి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గృహజ్యోతి పథకం బాండ్లను లబ్ధిదారులకు అందజేసిన సర్పంచ్ బాసు నాయక్

( పయనించే సూర్యుడు జనవరి 12 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్దాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రజలకు గృహ జ్యోతి పథకం కింద అర్హులైనా వారికి గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ గృహ జ్యోతి పథకం బాండ్లను అందజేయడం జరిగింది. నెలకు 2 యూనిట్ల వరకు ఉచితంగా వాడుకున్న కుటుంబాల కు ఎలాంటి చార్జీలు లేకుండా ప్రభుత్వమే ఈ చార్జీలను భరిస్తుంది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి

Scroll to Top