చలో ఖమ్మం 18న విజయవంతం చేయండి సిపిఐ నాయకులు
పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాస్ వలి,మండల రిపోర్టర్ యాడికి : ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరగనున్న సిపిఐ పార్టీ శత వార్షికోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం యాడికి మండల కేంద్రంలో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో జీపు జాతా నిర్వహించారు.ఈ సంద ర్భంగా జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రజల మధ్య నిత్యం […]




