PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో ఖమ్మం 18న విజయవంతం చేయండి సిపిఐ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాస్ వలి,మండల రిపోర్టర్ యాడికి : ఈ నెల 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో జరగనున్న సిపిఐ పార్టీ శత వార్షికోత్సవ బహిరంగ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సిపిఐ మండల కార్యదర్శి జూటూరు మహమ్మద్ రఫీ పిలుపునిచ్చారు. శనివారం యాడికి మండల కేంద్రంలో సిపిఐ నాయకుల ఆధ్వర్యంలో జీపు జాతా నిర్వహించారు.ఈ సంద ర్భంగా జూటూరు మహమ్మద్ రఫీ మాట్లాడుతూ ప్రజల మధ్య నిత్యం […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యువతకు ఆదర్శం స్వామి వివేకానంద

జనం న్యూస్ జనవరి 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ స్వామి వివేకానంద నేటి యువతరానికి ఆదర్శమని, వారి యొక్క ఆశయాలను మరియు ఆలోచనలను నేటి యువత ఆచరించాలని ఏబీవీపీ నిర్వహించిన 163 జయంతి ఉత్సవాలలో ఏబీవీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ మార్గాన్ని సోమశేఖర్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నగర శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 163 వ జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాల్లో భాగంగా యువ జాగృతి జాతీయ పునర్నిర్మాణంలో విద్యార్థుల పాత్ర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విజన్ విద్యాసంస్థలో ఘనంగా సంక్రాంతి సంబరాలు

పయనించే సూర్యుడు న్యూస్, జనవరి 10, శర్మాష్ వలి, మండల రిపోర్టర్ యాడికి : స్థానిక విజన్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ నందు ఘనంగా సంక్రాంతి సంబరాలు విజన్ విద్యార్థులు మరియు అతిధులు ఉపాధ్యాయుల సమక్షంలో జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా యాడికి పట్టణ సీఐ శ్రీనివాసులు విచ్చేసి సంక్రాంతి శోభను ఉట్టిపడేలా చేసిన కార్యక్రమాలను వీక్షించి విద్యార్థులకు విలువైన సూచనలు ఇవ్వడం జరిగింది. అలాగే విద్యార్థులు వేసిన రంగవల్లులను పరిశీలించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ .

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి. ఈ రోజు కుంటాల మండలంలోని విట్టాపూర్ గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పోచమ్మ ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఎమ్మెల్యే గారు అధికారులతో మరియు క్రాంటక్టర్ ను సూచించారు. ఆలయ నిర్మాణం మధ్యలోనే నిలిచిపోవడంతో భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా గ్రామస్తులు తమ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, తక్షణమే నిధులు మంజూరు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టే తీరును ఎంపీ అరవింద్ మానుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ ఈ రోజు శనివారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ భూపాల్ పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజు స్థానిక పార్లమెంట్ సభ్యుడు అరవింద్ మాట్లాడుతూ నిజం సర్కార్ పేరు వల్లనే నిజామాబాద్ అభివృద్ధి చెందడం లేదు అని, నిజం సాగర్లో నీళ్లు

Scroll to Top